ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల అకస్మాత్తుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ‘శుక్రవారం అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల అకస్మాత్తుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. శనివారం అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి […]Read More
04 April 2025 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున చంద్రుడు మిథున రాశిలో సంచారం చేయనున్నాడు. ఆర్ద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో బుధుడు, శుక్రుడు కలిసి మీనరాశిలో లక్ష్మీ నారాయణ యోగాన్ని ఏర్పరచనున్నారు. కాళరాత్రి దేవికి అంకితం చేయబడిన ఈరోజున దురుధర యోగం కూడా ఏర్పనుంది. మరోవైపు శోభన యోగం, మాళవ్య యోగం ప్రభావంతో మిథునం, తులా సహా ఈ రాశులకు విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. కెరీర్ […]Read More
మాంసాహార ప్రియుల్లో సీ ఫుడ్ ప్రియులు వేరు. చేపలు, రొయ్యలు, పీతలు వంటి రకరకాల సీ ఫుడ్స్ ఉన్నాయి. అయితే వీటిల్లో అత్యంత ఆరోగ్యకరమైనవి చేపలు. ఈ చేపలలో ఎన్నో రకాలున్నాయి. అదే విధంగా ఈ చేపలను కూర, పులుసు, వేపుడు, బిర్యానీ, పికిల్ ఇలా ఎన్నో రకాలుగా వండుకోవచ్చు. అయితే ఒకొక్క ప్రాంతంలో ఒకొక్క విధంగా చేపలతో కూరలను తయారు చేస్తారు. ముఖ్యంగా చేపలు అంటే చాలు పులుసు పెట్టుకోవడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. ఈ […]Read More
ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజూ సమతుల్య ఆహారం, సరైన నిద్ర, ఒత్తిడి లేని జీవితం చాలా ముఖ్యం. అయితే ఈ రోజుల్లో ప్రజలు ఏదో ఒక కారణం వల్ల ఒత్తిడికి గురవుతూనే ఉన్నారు. దీంతో చాలా మంది సరిగ్గా నిద్రపోలేకపోతున్నారు. అటువంటి పరిస్థితిలో ఒత్తిడిని తగ్గించుకుంటేనే సరైన నిద్ర పోవడానికి అవకాశం ఉంది. కనుక ఒత్తిడిని తగ్గించి నిద్రనిచ్చే యోగాసనాలను ట్రై చేయండి.. ప్రస్తుతం ప్రజలు బిజీబిజీ లైఫ్ ని గడుపుతున్నారు. స్త్రీ పురుషులు అనే తేడా లేదు.. […]Read More
సీజన్ ఏదైనా చికెన్ తినకుండా ఉండలేరు కొందరు. అలాంటి వారి కోసమే చికెన్ లో ఎన్నో వెరైటీ డిషెస్ పుట్టుకొచ్చాయి. అందులో ఎవర్ గ్రీన్ రెసిపీ చికెన్ లాలిపాప్స్. వీటిని సాధారణంగా ఇంట్లో చేసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపరు. కారణం దీని తయారీ విధానం భారీగా ఉంటుందేమోనని.. కానీ ఈ రెసిపీని ఇలా ఓ సారి ట్రై చేస్తే ఎప్పుడైనా ఈజీగా చేసేస్తారు. అకెషన్ ఏదైనా నాన్వెజ్ ప్రియులకు చికెన్ ఉండాల్సిందే. అయితే చికెన్ తో ఎన్నో […]Read More
తప్పుడు సామర్థ్యం ఉన్న ఏసీని ఎంచుకుంటే అది గదిని సరిగ్గా చల్లబరచ లేకపోవచ్చు లేదా విద్యుత్ బిల్లు పెరుగుతుంది. అందుకే 1 టన్ను, 1.5 టన్ను AC మధ్య సరైన ఎంపిక చేసుకోవడం ముఖ్యం.గదిని బట్టి ఏసీ కెపాసిటీని ఎంచుకోకపోతే అది చాలా సమస్యలను కలిగిస్తుంది. AC: వేసవి ప్రారంభం కావడంతో ACలు, కూలర్లు, ఫ్యాన్లకు డిమాండ్ పెరుగుతోంది. దేశాన్ని వణికిస్తున్న వేడిగాలుల నుండి తప్పించుకోవడానికి ఇళ్లలో ఏసీలు ఏర్పాటు చేసుకోవడం అనివార్యమైపోయింది. అటువంటి పరిస్థితిలో సరైన ACని […]Read More
ఈ రోజుల్లో అందరూ ఫిట్గా కనిపించాలని కోరుకుంటారు. బరువు తగ్గడం, బొడ్డు కొవ్వును తగ్గించడం చాలా మందికి ఫిట్నెస్ లక్ష్యం. ఈ లక్ష్యం బరువు తగ్గించడమే కాదు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. బరువు తగ్గడానికి రెగ్యులర్ వాకింగ్ బెస్ట్ ఆప్షన్. రోజూ నడవడం వల్ల చాలా కేలరీలు బర్న్ అవుతాయి. ఇది మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. దాదాపు ప్రతి ఒక్కరూ వాకింగ్ చేయవచ్చు. ఏ వయసు వారైనా సరే దీన్ని ఈజీగా చేయవచ్చు. […]Read More
today 02 April 2025 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు బుధాదిత్య యోగం, గౌరీ యోగం సందర్భంగా వృషభం, మిథునం సహా ఈ 5 రాశులకు శుభ ఫలితాలొస్తాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే… horoscope today 02 April 2025 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధవారం రోజున చంద్రుడు వృషభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు కృత్తిక నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో చంద్రుడు రోహిణి నక్షత్రంలో సంచారం చేయనున్నాడు. అంతేకాదు […]Read More
కన్యారాశి వారికి ఈ రోజు వృత్తి ఉద్యోగాగలలో శ్రమ పెరుగుతుంది. ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. సన్నిహితులతో వివాదాలు ఏర్పడకుండా మీ మాటను అదుపులో పెట్టుకోండి.మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుందంటే… మేష రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో కష్టించి పనిచేసినా ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. ప్రయాణాలు అనుకూలం కాదు. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. వివాదాలకు, వదంతులకు దూరంగా ఉండాలి. ఆర్ధిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. వృషభరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. […]Read More
Andhra Pradesh Ration Distribution Toor Dal: ఏపీలో నేటి నుంచి ప్రభుత్వం రేషన్ను పంపిణీ చేయనుంది. అయితే ఈ నెల కూడా కష్టమే అంటున్నారు. ప్రస్తుతం కేవలం బియ్యం, పంచదార సరఫరా చేస్తున్నారు.. కందిపప్పు సరఫరా మే నెల నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. గతంలోనూ కందిపప్పు సరఫరా అంతకంతకూ తక్కువైంది.. ప్రభుత్వం మే నెలనుంచి కందిపప్పు సరఫరా చేస్తామని చెబుతున్నారు. రేషన్కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో రేషన్కార్డులు ఉన్నవారికి ఈ నెల […]Read More