Political News

Atchannaidu: ఈ నెలలో రైతుల ఖాతాల్లోకి రూ.7వేలు.. మంత్రి అచ్చెన్నాయుడు గుడ్ న్యూస్

ఏపీ ప్రజలకు మంత్రి అచ్చెన్నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. అన్నదాత సుఖీభవ సాయాన్ని రైతుల ఖాతాల్లో మూడు విడతల్లో అందజేస్తామని అన్నారు. పీఎం కిసాన్‌ కింద కేంద్రం రూ.2 వేలు, రాష్ట్రం రూ.5 వేలు మొత్తం 7 వేల రూపాయలను ఈ నెల 21న తొలివిడతలో జమ చేస్తామన్నారు ఏపీ ప్రజలకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు గుడ్ న్యూస్ తెలిపారు. అన్నదాత సుఖీభవ సాయాన్ని రైతుల ఖాతాల్లో మూడు విడతల్లో అందజేస్తామని అన్నారు. అందులో కేంద్ర, […]Read More

Political News

Talliki Vandanam Guidelines: రేషన్ కార్డు మస్ట్.. కారు ఉంటే రాదు –

రాదు – తల్లికి వందనం గైడ్‌లైన్స్ ఇవాళ ‘తల్లికి వందనం’ పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేసింది. దాని గైడ్‌లైన్స్ రిలీజ్ చేసింది. రైస్ కార్డు తప్పనిసరి. ఫోర్ వీలర్ ఉండకూడదు. ప్రభుత్వ ఉద్యోగి కుటుంబానికి రాదు. నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి. 75శాతం హాజరు ఉండాలి. Talliki Vandanam Guidelines మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10,000 మించకూడదు. పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12,000 మించకూడదు. కుటుంబంలో […]Read More

Political News

Amaravati: అమరావతి పై అనుచిత వ్యాఖ్యలు…మళ్లీ మిన్నంటిన ఆందోళనలు

ఏపీ రాజధాని అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సాగుతున్న ఆందోళనలు మరింత ఉదృతమవుతున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్ట్‌ చేసినప్పటికీ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం రైతులు మరోసారి ఆందోళన చేపట్టారు. Amaravati: ఏపీ రాజధాని అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సాగుతున్న ఆందోళనలు మరింత ఉదృతమవుతున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్ట్‌ చేసినప్పటికీ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం రైతులు మరోసారి ఆందోళన […]Read More

Political News

DSC Exams: బిగ్ అలర్ట్.. డీఎస్సీ పరీక్ష తేదీల్లో మార్పు

ఏపీలోని డీఎస్సీ పరీక్ష తేదీల్లో మార్పులు జరిగాయి. జూన్ 20, 21న పరీక్షలు జరగాల్సి ఉండగా.. వాటిని జులై 1, 2 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని మెగా డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు ఏపీలోని డీఎస్సీ పరీక్ష తేదీల్లో మార్పులు జరిగాయి. జూన్ 20, 21న పరీక్షలు జరగాల్సి ఉండగా.. వాటిని జులై 1, 2 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని మెగా డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు. పరీక్ష కేంద్రాలు, పరీక్ష […]Read More

Political News

Telangana: తెలంగాణలోనే మొట్టమొదటి RTC మహిళా బస్‌ డ్రైవర్‌.. ఆమె కథ తెలిస్తే

ఆమె పేరు సరిత. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలం సీత్యాతండాలో పుట్టి పెరిగారు. రాష్ట్రంలోని TGSRTCలో ఉద్యోగం సంపాదించి తొలి మహిళా బస్‌డ్రైవర్‌గా చరిత్ర సృష్టించారు. మొదటిరోజు MGBS నుంచి మిర్యాలగూడ వరకు నాన్ స్టాప్ బస్ నడిపారు. ఆమె పేరు సరిత. మారుమూల తండాలో పుట్టి పెరిగారు. రాష్ట్రంలోని TGSRTCలో ఉద్యోగం సంపాదించి.. తొలి మహిళా బస్ డ్రైవర్‌గా చరిత్ర స‌ృష్టించారు. మొదటి రోజు హైదరాబాద్‌లోని MGBS నుంచి మిర్యాలగూడ వరకు నాన్ […]Read More

Political News

Air India: అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో సైబర్‌ దాడి కోణం..? ఆపరేటింగ్‌ సిస్టమ్‌

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం 241 మంది ప్రాణాలను బలితీసుకుంది. సాంకేతిక లోపం, నిర్లక్ష్యం లేదా సైబర్ దాడి వంటి అనేక కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. విమానం టేకాఫ్ సమయంలోని వేగం, ఫ్లాప్‌ల స్థితి, ఇంజిన్ థ్రస్ట్, ల్యాండింగ్ గేర్ వంటి అంశాలు కీలకం. సైబర్ దాడి అంశం కూడా విచారణలో ఉంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం యావత్‌ దేశాన్ని.. కాదు కాదు మొత్తం ప్రపంచాన్ని బాధలో ముంచేసింది. ఈ ప్రమాదంలో 241 మంది […]Read More

Rasi Phalalu

రాశిఫలాలు 11 జూన్ 2025:ఈరోజు భద్ర రాజయోగం వేళ సింహం సహా ఈ

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) మేష రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈరోజు మీరు కొన్ని పనులలో వెనుకాడకుండా ముందుకు సాగుతారు. అది మీకు ఇబ్బంది కలిగించొచ్చు. మీరు ఏదైనా ముఖ్యమైన చర్చలో పాల్గొంటే, మీ అభిప్రాయాన్ని ప్రజల ముందు ఉంచాలి. వ్యాపారవేత్తలకు ఈరోజు మంచి రోజు అవుతుంది. మీరు కుటుంబ సభ్యుడిని ఏదైనా అడిగితే, ఓపిక పట్టాలి. మీరు ముందుగా ఏదైనా నిర్ణయం తీసుకుని ఉంటే, ఈరోజు అది తప్పు […]Read More

Devotional

Tirumala: తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు.. నిండిపోయిన 31 కంపార్ట్‌మెంట్‌లు

వేసవి సెలవులు మరికొన్ని రోజుల్లో ముగుస్తుండటంతో పాటు వారాంతం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వారంతపు సెలవుదినాలు కావడంతో శ్రీవారి ఆలయ పరిసరాలతో పాటు తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాల్లో యాత్రికుల సందడి నెలకొంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి..   వేసవి సెలవులు ముగిసి మరో నాలుగురోజుల్లో పాఠశాలలు ప్రారంభంకానుండటంతో తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. తిరుమల కొండపై ఎటుచూసిన భక్త జన సందోహమే కన్పిస్తోంది. శని, ఆదివారాలు సెలవుదినాలు కావడంతో భక్తుల రద్దీ కొనసాగుతోంది. […]Read More

Political News

Gold and Silver Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర, పెరిగిన

భారతీయులకు బంగారం కొనడం అంటే అమితమైన ఇష్టం. దీంతో ఎటువంటి సందర్భం వచ్చినా సరే శక్తి కొలది బంగారం లేదా వెండి కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు. అంతగా బంగారం, వెండి లోహాలు మన జీవితాలతో ముడిపడిపోయాయి. బంగారం నగలు అలంకారానికి మాత్రమేకాదు.. ఆర్ధిక భరోసాగా కూడా భావిస్తారు. గత కొంత కాలంగా పసిడిని మంచి పెట్టుబడిగా కూడా భావిస్తున్నారు. దీంతో పసిడి, వెండి లోహాలకు భారీ డిమాండ్ నెలకొంది. దీంతో హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. ఈ రోజు […]Read More

Political News

కుమార్తె హాఫ్ సారీ ఫంక్షన్‌లో డ్యాన్స్‌తో దుమ్మురేపిన దువ్వాడ, మాధురి జంట! ఒక్కో

దివ్వెల మాధురి గారి పెద్ద కుమార్తె వాణి గారి ఫంక్షన్ హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. MLC దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట ఈ వేడుకలో సందడి చేశారు. భారీ స్టేజ్, అద్భుతమైన డెకరేషన్స్, అతిథుల సమక్షంలో జరిగిన ఈ వేడుక శ్రీకాకుళం హైదరాబాద్ ప్రముఖులతో సందడిగా సాగింది. దివ్వెల మాధురి పెద్ద కుమార్తె వాణి ఫంక్షన్ హైదరాబాదులో అట్టహాసంగా జరిగింది. ఆదివారం జరిగిన ఈ ఫంక్షన్ లో MLC దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి […]Read More