Political News

Nara Lokesh : తాడేపల్లి తలుపులు బద్ధలు కొట్టే వరకు నవశకం యుద్ధం

Nara Lokesh : రాష్ట్రంలో నవశకం యుద్ధం మొదలైందని నారా లోకేశ్ అన్నారు. తాడేపల్లి తలుపులు బద్ధలు కొట్టే వరకు యుద్ధం ఆగదన్నారు. Nara Lokesh : విజనరీ అంటే చంద్రబాబు, ప్రిజనరీ అంటే జగన్ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. విజయనగరం జిల్లా పోలిపల్లిలో నిర్వహించిన యువగళం-నవశకం విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలకు ముద్దులు పెట్టి రాష్ట్రాన్ని రూ.12 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారన్నారు. […]Read More

Political News

Chandrababu : వచ్చే ఎన్నికల్లో కురుక్షేత్ర యుద్ధం, వైసీపీకి ఓటమి ఖాయం- చంద్రబాబు

Chandrababu : సీఎం జగన్ పాలనలో పాదయాత్రలపై దండయాత్రలు చూశామని చంద్రబాబు అన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఇబ్బంది పెట్టారని, వాటికి వడ్డీతో సహా చెల్లిస్తా్మన్నారు. Chandrababu : టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. విజయనగరం జిల్లాలో యువగళం విజయోత్సవ సభలో చంద్రబాబు మాట్లాడుతూ… త్వరలోనే ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామన్నారు. తిరుపతి, అమరావతిలో కూడా సభలు నిర్వహిస్తామని తెలిపారు. ఏడాదికి ఉచితంగా మూడు సిలిండర్లు, […]Read More

Political News

Ysrcp Issue: తప్పంతా ఎమ్మెల్యేలదేనా..? నాయకుడికి ఆ బాధ్యత లేదా?

Ysrcp Issue:ఏపీలో అధికార వైసీపీలో ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పు.. స్థాన చలనం అంశం కొత్త చర్చకు దారి తీస్తోంది. ఎవరి బాధ్యత ఎంత అనే ప్రశ్నలు లేవనెత్తుతోంది. Ysrcp Issue: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పు అంశం వేడి పుట్టిస్తోంది. పూటకో పేరు తెరపైకి రావడం.. మంత్రులు, ఎమ్మెల్యేలకు స్థానచలనం, టిక్కెట్ లేదనే వార్తల నడుమ ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తికి కారణం […]Read More

Political News

Telangana Govt White Paper : తెలంగాణ మొత్తం అప్పులు రూ. 6,71,757

Telangana Govt White Paper : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తెలంగాణ అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి… శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఇందులో రాష్ట్ర మొత్తం అప్పులను రూ 6,,71,757 కోట్లుగా పేర్కొన్నారు. Telangana Govt White Paper : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మొత్తం 42 పేజీలతో శ్వేతపత్రాన్ని ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర మొత్తం అప్పులు రూ.6,71,757 […]Read More

Political News

TSRTC Income : ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం.… ఒక్క రోజే 51.74

TSRTC New Record:రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 19న రికార్డు స్థాయిలో 51.74 లక్షల మంది బస్సుల్లో ప్రయాణించారు. పాస్ హోల్డర్లు మినహా 48.5 లక్షల మందికి ఆర్టీసీ టిక్కెట్లు జారీ చేసింది.వీరిలో 30.16 లక్షల మంది మహిళలు ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. TSRTC New Record: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి రావడంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( టిఎస్అర్టిసి ) ఆదాయం భారీగా పెరిగింది.ఆర్టీసీ బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతిన్నాయి. డిసెంబర్ 9 నుంచి […]Read More

Political News

Telangana Assembly : ‘కాళేశ్వరం’పై డైలాగ్ వార్ – విచారణ జరిపించి తీరుతామన్న

Telangana Assembly Sessions : కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక ప్రకటన చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. శ్వేతపత్రం విడుదల సందర్భంగా పలు అసెంబ్లీలో జరిగిన చర్చలో మాట్లాడిన ఉతమ్… తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. Minister Uttam Kumar Reddy in Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. ఆర్థికపరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయగా… అధికార, ప్రతిపక్ష పార్టీలు కీలక అంశాలను ప్రస్తావించారు. శ్వేతపత్రంపై బీఆర్ఎస్ తరపు హరీశ్ రావు సుదీర్ఘంగా […]Read More

Political News

TSRTC Free Bus Travel : ఉచిత ప్రయాణ స్కీమ్ కు అనూహ్య

Telangana Mahalakshmi Scheme: మహాలక్ష్మి-ఉచిత బస్సు పథకానికి అనూహ్య స్పందన లభిస్తోందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. 11 రోజుల్లో 3 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేసినట్లు పేర్కొన్నారు. ప్రయాణికుల్లో 62 శాతం మహిళలే ఉంటున్నారని చెప్పారు. త్వరలో 2050 కొత్త బస్సులు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. Telangana Mahalakshmi Scheme: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ పథకానికి మహిళా ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఈ పథకం అమల్లోకి వచ్చిన 11 […]Read More

Political News

Telangana Assembly Sessions Live News : ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం –

Telangana Assembly Session Live Updates : ఇవాళ ఉదయం 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ ప్రారంభమైంది. మొదట సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ‘తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు- శ్వేత పత్రం’పై చర్చ ప్రారంభమైంది. ఆర్థిక మంత్రి భట్టి… ఆర్థికస్థితిగతులను వివరించారు. బీఆర్ఎస్ తరపున హరీశ్ రావు మాట్లాడారు. Wed, 20 Dec 202308:19 PM IST శాసనసభ సమావేశాలు వాయిదా తెలంగాణ శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. కాళేశ్వరం కార్పొరేషన్ల పేరుతో భారీగా […]Read More

Political News

TS Covid Updates: తెలంగాణలో కోవిడ్ అలర్ట్‌… ఆరు కొత్త కేసులు నమోదు

TS Covid Updates: తెలంగాణలో కోవిడ్ కలకలం రేపుతోంది. బుధవారం ఆరు కొత్త కేసులు వెలుగు చూశాయి. TS Covid Updates: దేశ వ్యాప్తంగా అలజడి రేపుతున్న కోవిడ్‌ తెలంగాణలో కూడా వెలుగు చూసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 06 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. బుధవారం 538 మందికి పరీక్షలు చేయగా ఆరుగురికి కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయ్యింది. మరో 42 మందికి సంబంధించిన రిపోర్ట్స్ వెలువడాల్సి ఉంది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. […]Read More

Political News

Remand For Pallavi prasanth: పల్లవి ప్రశాంత్‌కు 14రోజుల రిమాండ్‌..చంచల్‌ గూడకు తరలింపు

Remand For Pallavi prasanth: ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం కేసులో అరెస్టైన బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్‌కు న్యాయస్థానం 14రోజుల రిమాండ్ విధించింది. Remand For Pallavi prasanth: బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్‌కు న్యాయస్థానం 14రోజుల రిమాండ్ విధించింది. బుధవారం సాయంత్రం పల్లవి ప్రశాంత్‌లను బుధవారం సాయంత్రం గజ్వేల్‌లో జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ తరలించిన తర్వాత ఆరు గంటల పాటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారించారు. ప్రభుత్వ, […]Read More