తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. చివరి దశలో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచింది. ఈ విడుతలో భాగంగా 3752 గ్రామాలకు, 28410 వార్డులకు పోలింగ్ జరిగింది. సర్పంచ్ పదవి కోసం 12,652 మంది , వార్డు మెంబర్లుగా 75,725 మంది పోటీ చేశారు. తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. చివరి దశలో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచింది. ఈ విడుతలో భాగంగా 3752 గ్రామాలకు, 28410 […]Read More
భారతీయ రైల్వేలో ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం షాకింగ్ న్యూస్ చెప్పింది. రైలు ప్రయాణికులు తమ వెంట తీసుకెళ్లే లగేజీపై ఉచిత పరిమితిని మించితే, ఖచ్చితంగా అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. భారతీయ రైల్వేలో ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం షాకింగ్ న్యూస్ చెప్పింది. రైలు ప్రయాణికులు తమ వెంట తీసుకెళ్లే లగేజీపై ఉచిత పరిమితిని మించితే, ఖచ్చితంగా అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర […]Read More
AP Crime : ప్రాణం తీసిన మొక్కజొన్న కంకి…. సీమంతం జరిగిన తెల్లారే! వారిద్దరికి పెళ్లై ఏడాదిన్నరైంది. అనందంగా, సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలోకి త్వరలో ఓ చిన్నారి రాబోతుంది. ఆ ఇది తెలిసి ఇద్దరి అనందానికి అవధుల్లేవ్.. సీమంత పండగను కూడా చాలా సంబరంగా చేశారు. వారిద్దరికి పెళ్లై ఏడాదిన్నరైంది. అనందంగా, సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలోకి త్వరలో ఓ చిన్నారి రాబోతుంది. ఆ ఇది తెలిసి ఇద్దరి అనందానికి అవధుల్లేవ్.. సీమంత పండగను కూడా […]Read More
తెలంగాణలో పల్లెపోరు ముగిసింది. అధికార కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. సుమారు 56 శాతం స్థానాలను కైవసం చేసుకుని.. బీఆర్ఎస్, బీజేపీలను వెనక్కి నెట్టింది. సిద్దిపేట మినహా అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిక్యం ప్రదర్శించింది. 56 శాతం సర్పంచి స్థానాలు కాంగ్రెస్ కైవసం రెండో స్థానానికి పరిమితమైన బీఆర్ఎస్ Telangana Panchayat Elections తెలంగాణలో పల్లెపోరు ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు బుధవారంతో తెరపడింది. శాసనసభ […]Read More
2025 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు త్రిగ్రాహి యోగం, కళానిధి, బుధాదిత్య యోగాల ప్రభావంతో మేషం, ధనస్సు సహా ఈ 5 రాశులకు శ్రీ మహా విష్ణువు ప్రత్యేక ఆశీస్సులు లభించనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే… horoscope today 18 December 2025 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురువారం రోజున వృశ్చికరాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో చంద్రుడు, శుక్రుడు, బుధుడి, […]Read More
దుర్గాదేవి ద్వాత్రింశన్నామావాళి దరిద్రం, భయం కష్టాల్లో ఉన్నవారు దుర్గమ్మని ఈ 32 నామాలతో పూజించండి..Read More
జై శ్రీరామ్: అంజన్న చాలీసా వింటే అన్ని కష్టాలు ఉన్న తొలగిపోతాయి Hanuman Chalisa :Read More
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత రాజకీయ పార్టీ స్థాపనపై క్లారిటీ ఇచ్చారు. కొత్త పార్టీ ఎప్పుడు ప్రకటిస్తున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ ఇలా అన్నారు. తాను ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కవిత స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత రాజకీయ పార్టీ స్థాపనపై క్లారిటీ ఇచ్చారు. కొత్త పార్టీ ఎప్పుడు ప్రకటిస్తున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ ఇలా అన్నారు. తాను ఇప్పుడే ఎలాంటి […]Read More
శబరిమలలో ఈసారి ఏర్పాట్లలో ఆలయ నిర్వాహకులు, అలాగే ప్రభుత్వం విఫలమవుతోందనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో.. తెలుగు రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప భక్తులకు ఘోర అవమానం ఎదురవుతోంది. గతంలోనూ పలు అవమానాలు ఎదురు కాగా ఈసారి అవి మరింత శృతి మించాయనే ఆరోపణలు వినవస్తున్నాయ Sabarimala : శబరిమలలో ఈసారి అయ్యప్ప భక్తుల కోసం చేసిన ఏర్పాట్లలో ఆలయ నిర్వాహకులు, అలాగే ప్రభుత్వం విఫలమవుతోందనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో.. తెలుగు రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప భక్తులకు […]Read More
హైదరాబాద్ కు డేంజర్ పొంచి ఉంది. త్వరలోనే హైదరాబాద్ ఢిల్లీగా మారనుందా అనే భయాన్ని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్లతో పోలిస్తే ఈ ఏడాది గాలి నాణ్యత తగ్గింది. ఈ ఏడాది 337 రోజుల్లో 110 రోజుల్లో గాలి నాణ్యత భారీగా పడిపోయింది. Hyderabad : వాయు కాలుష్యంతో హైదరాబాద్ లో మరణాల సంఖ్య పెరగుతోందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్ అంత మెరుగైన పరిస్థితుల్లో లేదని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి. హైదరాబాద్ లో […]Read More