Black Pepper: నల్ల మిరియాలు తీసుకోవడం వల్ల మీ పేగు ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. ఇది కడుపులో హైడ్రోక్లోరిక్ ఆమ్ల స్థాయిని పెంచుతుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. అలాగే శరీరంలో పోషకాలను బాగా గ్రహించడానికి దారితీస్తుంది. దీని కార్మినేటివ్ లక్షణాలు గ్యాస్, కడుపులో అసౌకర్యాన్ని తగ్గించడంలో కూడా సహాయపడతాయి. దీనితో పాటు నల్ల మిరియాలు శరీరంలోని పోషకాల జీవ లభ్యతను పెంచడంలో కూడా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. Black Pepper: నల్ల మిరియాలను “సుగంధ […]Read More
క్రికెటర్ చాహల్ మాజీ భార్య ధన శ్రీ వర్మ, తెలుగు డ్యాన్స్ కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్తో డ్యాన్స్ వేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. అందులో వారి రొమాంటిక్ స్టెప్పులు వైరల్గా మారాయి. ఓ తెలుగు సినిమా కోసం ధనశ్రీకి డ్యాన్స్ కొరియోగ్రఫీ చేస్తున్నట్లు తెలుస్తోంది.Read More
ఐపీఎల్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్ఆర్ రెండంటే రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది. 181 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన రాజస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింRead More
కూతురి మామగారితో మహిళ లేచిపోయింది. 43ఏళ్ల వయసులో మమత 46ఏళ్ల వీయ్యంకుడైన శైలేంద్రతో ఇంట్లో నుంచి పారిపోయింది. ఈ ఘోరం ఉత్తరప్రదేశ్లోని బుదౌన్ జిల్లాలో చోటుచేసుకుంది. మమత భర్త లారీ డ్రైవర్. ఏడాది నుంచి మమత, శైలేంద్ర మధ్య వివాహేతర సంబంధం నడుస్తోంది.Read More
యూపీలోని మేరఠ్లో పెళ్లిపీటలపై వధువుకు బదులుగా ఆమె తల్లి కూర్చోవడంతో వరుడు బిత్తరపోయాడు. వరుడి అన్నావదినలు వధువు కుటుంబంతో కుమ్మక్కై ఇలా చేశారు. అరిస్తే రేప్ కేసు పెడతారని వారు బెదిరించారు. తాను మోసపోయానని వరుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.Read More
నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తన కారుకు ఫ్యాన్సీ నెంబరు దక్కించుకున్నారు. రవాణా శాఖ నిర్వహించిన వేలంలో రూ.7.75లక్షలు చెల్లించి TG 09 F 0001 సొంతం చేసుకున్నారు. ఖైరతాబాద్ జోన్లో ఒకే రోజు రూ.37,15,645 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.Read More
ఏపీ సీఎం చంద్రబాబు వజ్రోత్సవ జన్మదినం సందర్భంగా పవన్ కల్యాణ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. అనితరసాధ్యుడు, రాష్ట్ర ప్రగతిని పునర్జీవింపజేసిన దార్శనికుడంటూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వ్యవస్థలను నడిపించే విధానం స్ఫూర్తిదాయకం అన్నారు.Read More
తెలంగాణ పోలీసు శాఖ సోషల్ మీడియా పోస్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అసత్య పోస్టులు షేర్ చేస్తే, చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామనే హెచ్చరికను తెలియజేసింది హైదరాబాద్, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ పోలీసు శాఖ హెచ్చరించింది. పోస్టులు పెట్టే ముందు, ఇతరుల పోస్టులను షేర్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని సూచించింది. అసత్యాలను ప్రచారం చేస్తే.. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెబుతూ.. ఇటీవల […]Read More
ట్రంప్ సుంకాలను వాయిదా వేయడంతో ఆంధ్ర రొయ్యల పరిశ్రమకు ఊరట లభించింది. నిలిచిపోయిన రొయ్యల కంటైనర్లు అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. రైతులు ధరలు పెంచాలని కోరుతున్నారుRead More
ప్రియుడి పింటూతో కలిసి భర్తకు టీలో ఎలుకల మందు కలిపి, గొంతు నులిమి రేఖ చంపేసింది. తర్వాత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించాలనుకున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్లో అసలు నిజం బయటపడింది. ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లా ఫతేగంజ్లో ఏప్రిల్ 13న ఇది జరిగింది.Read More