Political News

అంబటి రాంబాబు అరెస్ట్.. నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలింపు..

ఏపీ రాజకీయాల్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ పెద్ద దుమారం రేపింది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో గుంటూరు పోలీసులు ఆయనను శనివారం రాత్రి అరెస్ట్ చేసి నల్లపాడు స్టేషన్‌కు తరలించారు. తనపై దాడులు జరగడం వల్లే ఆవేశంలో మాటలు దొర్లాయని ఆయన వివరణ ఇచ్చినప్పటికీ.. పోలీసులు కేసు నమోదు చేసి భారీ బందోబస్తు మధ్య అదుపులోకి తీసుకున్నారు. అంబటి అరెస్టును జగన్ తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం అంబటి నివాసం వద్ద ఉద్రిక్తత […]Read More

Rasi Phalalu

01 ఫిబ్రవరి 2026:ఈరోజు రవి పుష్య యోగం వేళ మేషం, మకరం సహా

horoscope today 01 February 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు రవి పుష్య యోగం వేళ మేషం, మకరం సహా ఈ 5 రాశులకు విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే… horoscope today 01 February 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆదివారం రోజున చంద్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై పుష్య నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు సూర్యుడు, కుజుడు, శుక్రుడు, […]Read More

Political News

Ram Charan : కవలకు జన్మనిచ్చిన రామ్‌చరణ్‌ దంపతులు

రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలలు (ట్విన్స్) జన్మనిచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. పాప, బాబు పుట్టారని చిరంజీవి వెల్లడించారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలలు (ట్విన్స్) జన్మనిచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. పాప, బాబు పుట్టారని చిరంజీవి వెల్లడించారు. చరణ్-ఉపాసనకు జూన్ 20, 2023న కూతురు క్లీంకార పుట్టిన విషయం తెలిసిందే. తమ అభిమాన హీరోకు ట్విన్స్ పుట్టారన్న విషయం […]Read More

Political News

Pollution Control Board: డేంజర్లో హైదరాబాద్.. ఇక్కడ బతకడం ఇక కష్టమేనా?

గతంలో నగరంలో 7 కాలుష్య హాట్‌స్పాట్‌లను గుర్తించగా, ప్రస్తుతం ఆ పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. ముఖ్యంగా పీఎం-10 ధూళి కణాలు WHO నిర్దేశించిన 40 మైక్రోగ్రాముల పరిమితికి రెట్టింపు స్థాయిలో, అంటే 82 నుంచి 88 మైక్రోగ్రాముల వరకు నమోదవుతున్నాయి. Air Pollution:హైదరాబాద్ మహానగరంలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయి(hyderabad pollution level) కి చేరుకుంటోంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (PCB(pollution-control-board)) వెల్లడించిన గణాంకాల ప్రకారం, గాలి నాణ్యత విషయంలో హైదరాబాద్ […]Read More

Devotional

Medaram Jathara : ప్రపంచంలోనే అరుదైన జాతర మేడారం..సమ్మక్క చరిత్ర..

Medaram Jathara : ప్రపంచంలోనే అరుదైన జాతర మేడారం..సమ్మక్క చరిత్ర.. ప్రపంచంలోనే అరుదైన జాతరగా ప్రసిద్ధి మేడారం జాతర. చుట్టుపక్కల నాలుగైదు రాష్ట్రాల గిరిజనుల, మైదానప్రజల ఆరాధ్యప్రదేశం మేడారం. రెండేండ్లకొకసారి జరిగే ఈ గిరిజనోత్సవం సాంప్రదాయిక గిరిజన ఆచారంగా గౌరవించబడుతున్నది. Medaram Jathara : ప్రపంచంలోనే అరుదైన జాతరగా ప్రసిద్ధి మేడారం జాతర. చుట్టుపక్కల నాలుగైదు రాష్ట్రాల గిరిజనుల, మైదానప్రజల ఆరాధ్యప్రదేశం మేడారం. రెండేండ్లకొకసారి జరిగే ఈ గిరిజనోత్సవం సాంప్రదాయిక గిరిజన ఆచారంగా గౌరవించబడుతున్నది. సమ్మక్క, సారక్క, […]Read More

Political News

Bus Accident: ప్రైవేట్‌ స్కూల్ బస్సులో మంటలు.. డ్రైవర్‌తో సహా 30 మంది

అనంతపురం జిల్లా పుట్లూరులో బుధవారం సాయంత్రం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. 30 మంది విద్యార్థులతో వెళ్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. ఈ మధ్యకాలంలో బస్సు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ట్రావెల్స్ వాహనాలు దగ్ధమవుతున్నాయి. అయితే తాజాగా ఏపీలో మరో ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా పుట్లూరులో బుధవారం సాయంత్రం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు […]Read More

Political News

Arava Sreedhar: పెళ్లి చేసుకుంటా..విడాకులు ఇచ్చేయ్‌..వెలుగులోకి జనసేన ఎమ్మెల్యే కీచక పర్వం

ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. ఫేస్‌బుక్ పరిచయం ఆసరాగా మహిళా ఉద్యోగిని శ్రీధర్‌ వేధింపులకు గురిచేసినట్లు ఆమె ఆరోపించింది. దానికి సంబంధించిన వీడియోలు విడుదల చేసింది. Arava Sreedhar : ఏపీకి చెందిన జనసేన ఎమ్మెల్యే(janasena-mla) కీచకపర్వం వెలుగులోకి రావడంతో కూటమి ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు(Railway Kodur) నియోజకవర్గ ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ కీచక పర్వం వెలుగులోకి […]Read More

Devotional

TTD Laddu Issue: టీటీడీ నెయ్యి కల్తీ కేసు.. రూ.250 కోట్ల కుంభకోణం..

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వాడిన వ్యవహారంలో సీబీఐ తన సిట్ విచారణను పూర్తి చేసింది. సుమారు 15 నెలల పాటు 12 రాష్ట్రాల్లో దర్యాప్తు జరిపి నెల్లూరులోని ఏసీబీ కోర్టులో తుది ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వాడిన వ్యవహారంలో సీబీఐ తన సిట్ విచారణను పూర్తి చేసింది. సుమారు 15 నెలల పాటు 12 రాష్ట్రాల్లో దర్యాప్తు జరిపి నెల్లూరులోని ఏసీబీ […]Read More

Political News

Plane Crash: అజిత్ పవార్ విమాన ప్రమాదం.. చివరి 26 నిమిషాల్లో ఏం

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ (66) విమాన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదం జరగడానికి సరిగ్గా 26 నిమిషాల ముందు ఏం జరిగిందని కేంద్ర పౌర విమానయాన మంత్రి కె. రామ్మోహన్ నాయుడు వెల్లడించారు Ajit Pawar: మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ (66) బుధవారం ఉదయం బారామతి విమానాశ్రయం సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో అతనితో పాటు మరో నలుగురు ప్రాణాలు […]Read More