జగన్ గత కొద్ది రోజులుగా పార్టీ అభ్యర్ధుల విషయం మీదనే సుదీర్ఘంగా చర్చిస్తున్నారు .. సాధ్యమైనంత తొందరగా అభ్యర్థులను ప్రకటించి జనంలోకి పంపించాలని జగన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఈ నేపధ్యంలో ఒక్కో జిల్లాలో వైసీపీ అభ్యర్ధులను సెలెక్ట్ చేసే ప్రక్రియ సాగుతోందని, జాబితా ఫైనల్ దశకు చేరుకుందని అంటున్నారు. ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో మూడు నాలుగు సీట్లు తప్ప అన్నీ సెలెక్ట్ చేశారని అంటున్నారు. గుడివాడ నుంచి కొడాలి నాని, గన్నవరం నుంచి వల్లభనేని వంశీ, […]Read More