Tags :MASHARASI

Rasi Phalalu

50 ఏళ్ల తర్వాత త్రిగ్రాహి యోగంతో ఈ రాశులకు ఐశ్వర్యం

జాతకంలో గ్రహాలు, వాటి బలం, రాశులను బట్టి పండితులు భవిష్యత్తును తెలియజేస్తుంటారు. గత నెల 25వ తేదీన సింహరాశిలోకి ప్రవేశించిన బుధుడితోపాటు శుక్రుడు, కుజుడు కూడా అదే రాశిలో ఉన్నారు. ఈ మూడు గ్రహాల కలయికవల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. 50 సంవత్సరాల తర్వాత అరుదుగా ఏర్పడే పరిణామమని, దీనివల్ల పలు రాశులవారు ప్రత్యేక ప్రయోజనాలను పొందబోతున్నారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. కుంభ రాశి ఒకే రాశిలో కుజుడు, బుధుడు, శుక్రుడు కలవం కుంభరాశి వారికి శుభప్రదంగా […]Read More