నేడు దేశవ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తులు అత్యంత ఉత్సాహంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ ఏడాది ఈ పండుగ పవిత్రమైన రోజు రావడంతో ఆలయాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. భక్తులు రోజంతా ఉపవాసంతో స్వామిని కొలుస్తున్నారు. ఈ శుభ సమయంలో ఈశ్వరుడిని ఆరాధించడం వల్ల జీవితంలో ఆనందం, సుఖసంతోషాలు సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతారు. అందువల్ల నేడు శివుడిని ఆరాధించే పద్దతి, పూజించడానికి శుభ సమయం గురించి తెలుసుకుందాం. మహాశివరాత్రి ప్రాముఖ్యత ఫాల్గుణ మాస కృష్ణ పక్ష చతుర్ధశి రోజు […]Read More