Tomato Juice Benefits : ప్రతి రోజు మనకు ముఖ్యమైన రోజు. ప్రతిరోజూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మీరు తినే ఆహారంతో ఆరోగ్యకరమైన మార్పు చేసుకోవాలి. అందులో భాగంగా టమోటా రసం తీసుకోండి. ఎందుకంటే మీరు తినే ప్రతి ఆహారం మీ ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. చాలా మంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో టమోటా రసంతో రోజును ప్రారంభిస్తారు. ఈ అభ్యాసం మొత్తం శ్రేయస్సుకు దోహదపడే లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. టామోటా చర్మం, […]Read More
Vegetarians in India: ఇండియాలో శాకాహారం తింటున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. తాజా నివేదిక ప్రకారం ఏ దేశంలో శాకాహారులు అధికంగా ఉన్నారో తెలుసుకుందాం. Vegetarians in India: మాంసాహారంతో పోలిస్తే శాకాహారం ఆరోగ్యకరమైనదిగా ఎప్పటి నుంచో పరిగణిస్తున్నారు.అందుకే ప్రపంచంలో శాకాహారం వైపు మళ్లుతున్న జనాభా సంఖ్య కూడా పెరుగుతోంది. పర్యావరణానికి, శరీరానికి… రెండింటికీ శాఖాహారం మేలు చేస్తుంది. అందుకే ఎంతోమంది మాంసాహారాన్ని తినడం మానేసి పూర్తి శాకాహారులుగా మారుతున్నారు. అయితే ప్రపంచంలో శాకాహారులు అధికంగా […]Read More
Brown Eggs: బ్రౌన్ ఎగ్స్, వైట్ ఎగ్స్ లో ఏవి మంచివి? అనే సందేహం తరచుగా మనల్ని ఆలోచింపజేస్తుంటుంది. బ్రౌన్ ఎగ్స్ గురించి సమగ్ర వివరాలు ఇక్కడ తెలుసుకోండి. Brown Eggs: మార్కెట్లో మనకు రెండు రకాల గుడ్లు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని తెల్లని రంగులో ఉంటే, మరికొన్ని మాత్రం బ్రౌన్ రంగులో ఉంటాయి. కొంతమంది బ్రౌన్ ఎగ్స్ తినడానికి ఇష్టపడితే, మరి కొందరు వైట్ ఎగ్స్ తినేందుకు ఆసక్తి చూపిస్తారు. ఈ రెండింటిలో ఏవి ఆరోగ్యకరమైనవి? […]Read More
Summary: ఉడికించిన బంగాళాదుంపలు ఫ్రిజ్ లో పెట్టి స్టోర్ చేస్తున్నారా? అలా చేస్తే మీ కూర రుచి పాడైపోవడం మాత్రమే కాదు ఆరోగ్యం చెడిపోతుంది. బంగాళాదుంప అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు. ఉడికించి లేదా వేపుడు మాదిరి ఎలా చేసుకున్నా రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇక ఫ్రెంచ్ ఫ్రైస్ కి ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. టొమాటో కెచప్ లో డిప్ చేసుకుని తింటుంటే ఆహా అనిపిస్తుంది కదా. […]Read More
Stomach Upset : నూనెతో చేసిన ఆహార పదార్థాలు తిన్న తర్వాత పొట్ట ఉబ్బరంగా ఉంటుందా? రిలీఫ్ కోసం కూల్ డ్రింక్స్ కాకుండా ఈ పానీయాలు తాగండి. ఉపశమనం కలగడమే కాదు ఆరోగ్యానికి ఆరోగ్యం. నాన్ వెజ్ తో చేసిన ఫ్రైస్ తింటుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఏదైనా రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు నాన్ వెజ్ వంటకాలు ఆరగించేస్తారు. వీటిలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్, సంతృప్త కొవ్వులు బరువు పెంచేస్తాయి. శరీరంలోని కొలెస్ట్రాల్, చక్కెర […]Read More
Coffee On Empty Stomach: కాఫీ పరిగడుపున తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ దానివల్ల కలిగే లాభాలు కూడా తగ్గిపోయి అనవసరమైన అనారోగ్య సమస్యల భారిన పడాల్సి వస్తుంది. కాఫీ ఎప్పుడు తాగితే మంచిదో వివరంగా తెల్సుకోండి. ఉదయాన్నే ఓ కప్పు కాఫీతోనే చాలా మందికి ఆ రోజు ప్రారంభం అవుతూ ఉంటుంది. కొన్ని సంవత్సరాలుగా వారు ఈ అలవాటును కలిగి ఉంటారు. ఒక్క రోజు ఎప్పుడైనా కాఫీ దొరక్కపోతే ఆ రోజు ఏదో […]Read More
Uttam Kumar Reddy : తెలంగాణ సీఎం అభ్యర్థిగా ఎవరి పేరు ప్రకటించినా తనకు ఆమోదమేనని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హస్తిన పర్యటనలో ఉన్న ఉత్తమ్ కాంగ్రెస్ అగ్రనేతలను కలుస్తున్నారు. Uttam Kumar Reddy : తెలంగాణ సీఎం అభ్యర్థి ఎవరనేదానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. కాంగ్రెస్ అధిష్టానం సీఎం ఖరారుపై చర్చిస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో అగ్రనేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ఈ విషయంపై చర్చించారు. డీకే శివకుమార్ కూడా దిల్లీలో […]Read More
Prof Kodandaram : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించిన వారిలో ప్రొఫెసర్ కోదండరాం ఒకరు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన కీలక పాత్ర పోషించనున్నారని సమాచారం. ఆయనకు టీఎస్పీఎస్సీ ఛైర్మన్ పదవి దక్కే ఛాన్స్ ఉందని సమాచారం. Prof Kodandaram : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకుని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. నేడో, రేపో నూతన ప్రభుత్వం కొలువు దీరనుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వెనుక పలువురు […]Read More
Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నామని తెలిపింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కాంగ్రెస్ అగ్రనేతలతో జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ పరిణామాలు, సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు చెప్పిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అధిష్టానం రేవంత్ రెడ్డిని సీఎంగా ఎంపిక చేసినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ నెల 7న రేవంత్ రెడ్డి […]Read More
Revanth Reddy : మిచౌంగ్ తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులను అప్రమత్తంగా ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు. Revanth Reddy : మిచౌంగ్ తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మిచౌంగ్ తుపాను ప్రభావం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాల్సందిగా టీపీసీసీ అధ్యక్షుడు, కాబోయే సీఎం రేవంత్ రెడ్డి అధికారులను కోరారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో జన జీవనం స్తంభించకండా జాగ్రత్తలు తీసుకోవాలని […]Read More