Revanth Reddy : రైతులకు పెట్టుబడి సాయం నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతు భరోసా స్కీమ్ విధివిధానాలు ఖరారు కాలేదని, గతంలో మాదిరి రైతు బంధు చెల్లింపులు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతులకు పెట్టుబడి సాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇప్పటికే ట్రెజరీలో ఉన్న నిధుల విడుదల చేయాలని ఆదేశాలు జారీచేశారు. కాంగ్రెస్ ఎన్నికల […]Read More
TSPSC Exams : టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. టీఎస్పీఎస్సీపై సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ చేపట్టాలని ఆదేశించారు. TSPSC Exams : నిరుద్యోగులకు తెలంగాణప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టీఎస్పీఎస్సీపై సోమవారం సీఎం రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, పరీక్షల నిర్వహణపై చర్చించారు. టీఎస్పీఎస్సీ పరీక్షలను రీషెడ్యూల్చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కాంగ్రెస్ప్రభుత్వం ఇచ్చిన జాబ్క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల […]Read More
AP Politics : తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీపై ప్రభావం చూపిస్తాయా? ఏపీలో పార్టీలు తమ వ్యూహాలు మార్చుకుంటాయా? పీపుల్స్పల్స్ సంస్థ అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. AP Politics : తెలుగు ప్రజలు ఎక్కడున్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగే పరిణామాలపై ఆసక్తి కనబరుస్తారు. ఇందుకు ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల మధ్య భావసారుప్యత ఉండడమే. ఐదు దశాబ్దాలకు పైగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సందర్భంలో రాజధాని హైదరాబాద్తో ఆంధ్రప్రదేశ్లోని ప్రతి కుటుంబానికి […]Read More
Nadendla Manohar Arrest : విశాఖలో టైకూన్ జంక్షన్ మూసివేయడంపై జనసేన నేతలు ఆందోళనకు సిద్ధమయ్యారు. నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన నాదెండ్ల మనోహర్ ను పోలీసులు అరెస్టు చేశారు. నాదెండ్ల అరెస్టును పవన్ కల్యాణ్ ఖండించారు. Nadendla Manohar Arrest : ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వమే సమస్యలను సృష్టిస్తుంటే.. వాటి కోసం విపక్షాలు పోరాడాల్సిన విచిత్ర పరిస్థితి ఏపీలో ఉందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. విశాఖ వాసులకు ఎంతో అవసరమైన టైకూన్ […]Read More
Mla RK Resign : మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డిని గెలిపిస్తే మంత్రిని చేస్తానని జగన్ ఎన్నికల ప్రచారంలో అన్నారు. అనంతరం రాజకీయ పరిస్థితులతో ఆళ్లకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో అసంతృప్తితో ఉన్న ఆయన, మంగళగిరిలో మారిన రాజకీయ సమీకరణాలతో రాజీనామా చేశారు. Mla RK Resign : ఏపీలో అధికార వైసీపీకి గట్టి షాక్ తగిలింది. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మంత్రి పదవి ఖాయం […]Read More
Yuvagalam Vijayotsava Sabha : నారా లోకేశ్ యువగళం విజయోత్సవ సభ ఈ నెల 20న పోలేపల్లి జరుగనుంది. ఈ సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాల్గొనున్నారు. ఈ సభకు టీడీపీ, జనసేన శ్రేణులు భారీగా హాజరుకానున్నారని అంచనా. Yuvagalam Vijayotsava Sabha : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చివరి దశకు చేరుకుంది. యువగళం జైత్రయాత్ర విజయోత్సవ సభను ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలేపల్లి […]Read More
YCP Sitting MLAs Issue: ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత షాక్ ఇవ్వబోతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో భారీగా మార్పులు చేసేందుకు సిద్ధమయ్యారు. కొందరికి నియోజక వర్గాల మారనుండగా మరికొందరకి అసలు టిక్కెట్లు లేవని తేల్చబోతున్నారు. దీంతో ఎమ్మెల్యే అభ్యర్థుల్లో అలజడి మొదలైంది. YCP Sitting MLAs Issue: ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. మరో వారం పదిరోజుల్లో నియోజక వర్గాలకు బాధ్యులను ప్రకటించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ సిద్ధమవుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం […]Read More
Public Sector Banks Fraud: జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా ప్రభుత్వ నగదు బదిలీ కోసం ఉమ్మడి ఖాతాలు ప్రారంభించాలన్న ఏపీ ప్రభుత్వ ఆదేశాలను బ్యాంకులు తమకు అనుగుణంగా మలచుకుంటున్నాయి. ఖాతాదారులకు తెలియకుండానే బీమా పథకాలకు డబ్బు వసూలు చేస్తున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. విద్యార్ధుల ఖాతాల నుంచి బీమా పథకాలకు కోతలు Public Sector Banks Fraud: ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యార్ధుల ఫీజుల వసూళ్లలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం విద్యార్ధులకు […]Read More
KCR Hip Replacement Surgery : యశోద డాక్టర్ల ఆధ్వర్యంలో విజయవంతంగా కేసీఆర్ తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స పూర్తి అయింది. ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు వైద్యులు. కేసీఆర్ గారి తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతం KCR Hip Replacement Surgery : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా ముగిసింది. ఈ మేరకు యశోదా డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కేసీఆర్ […]Read More
Telangana Assembly Session : ఇవాళ తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ తొలి సమావేశం ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటలకు మొదలుకానున్నట్లు అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు గెజిట్ విడుదల చేశారు. Telangana Assembly Session : శనివారం కొత్త అసెంబ్లీ కొలువుదీరనుంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సభలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కొత్త స్పీకర్ ఎన్నిక ఇవాళ ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు ఎంఐఎంకు చెందిన చాంద్రాయణగుట్ట […]Read More