కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన వైఎస్ షర్మిల.. వైసీపీపై విజృంభిస్తున్నారు. క్షణం తీరిక లేకుండా విమర్శల శరాలు సంధిస్తున్నారు. మంగళవారం జిల్లాల పర్యటనలు ప్రారంభించిన షర్మిల.. శ్రీకాకుళంలో తన పర్యటనను ఆర్టీసీ బస్సు నుంచే ప్రారంభించారు. ఈ సందర్భంగా వైసీపీ కీలక నాయకుడు, తన సొంత చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డిపై విమర్శలు సంధించారు. అదేసమయంలో అభివృద్ధి సవాళ్లు సంధించారు. పోలవరం నుంచి ప్రాజెక్టుల వరకు, రహదారుల నుంచి మెట్రో రైళ్ల వరకు ఇలా.. అనేక అంశాల్లో అభివృద్ది […]Read More
Capsicum Pulao Recipe: క్యాప్సికంతో టేస్టీ పులావ్ ను చేసుకోవచ్చు. దీన్ని చేయడం కూడా చాలా సులువు. క్యాప్సికం పులావ్ రెసిపీ (hebbarskitchen) Capsicum Pulao Recipe: క్యాప్సికం అనగానే నూడిల్స్ పై చల్లే సలాడే అనుకుంటారు. నిజానికి క్యాప్సికంతో చేసే పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు దీన్ని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. క్యాప్సికంతో నోరూరించేలా పులావ్ చేయొచ్చు. ఇది నార్త్ ఇండియన్ రెసిపీ. అక్కడ దీన్ని ఇష్టంగా తింటారు. మనకు కూడా […]Read More
Bhoochakra Gadda Benefits : రాముడు వనవాసంలో ఉన్నప్పుడు భూచక్ర గడ్డను తిన్నాడని చెబుతుంటారు. అయితే దీని ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. భూచక్ర గడ్డ ప్రయోజనాలు భూచక్ర గడ్డ గురించి వినే ఉంటారు. దీనిని మాగడ్డ అని కూడా అంటారు. రాముడు వనవాసంలో ఉన్నప్పుడు ఇది కూడా తిన్నారని అంటుంటారు. ఈ దుంపతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పండ్లు, దుంపలు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అనేక పండ్లు, కూరగాయలు, దుంపలు మీ ఆహారంలో […]Read More
Anganwadis Calloff: ఏపీ ప్రభుత్వంతో అంగన్ వాడీ సంఘాలు జరిపిన చర్చలు సోమవారం రాత్రి కొలిక్కి వచ్చాయి. అంగన్వాడీల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. నేడు ఆసరా పథకంనిధులు విడుదల Anganwadis Calloff: ఏపీలో 42రోజులుగా సాగుతున్న అంగన్వాడీల సమ్మె ఎట్టకేలకు ముగిసింది. డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. ట్రెండింగ్ వార్తలు JAGANANNA ASARA: అనంతపురంలో నేడు ఆసరా నిధులు విడుదల చేయనున్న సిఎం జగన్ […]Read More
Jagananna Asara: ఏపీలో నాలుగో విడత ‘వైఎస్సార్ ఆసరా’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా ఉరవకొండలో ప్రారంభించనున్నారు నేడు ఆసరా పథకంనిధులు విడుదల Jagananna Asara: ముఖ్యమంత్రి జగన్ నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్సార్ ఆసరా నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా పొదుపు సంఘాల మహిళలు వీక్షించేలా అన్ని రైతుభరోసా కేంద్రాల్లో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో 79 లక్షల మంది డ్వాక్రా మహిళలకు […]Read More
Medaram Jatara: మేడారం జాతరలో ప్లాస్టిక్ వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్లాస్టిక్ నియంత్రణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలకు ఉపక్రమించింది. మేడారం జాతరలో ప్లాస్టిక్ వినియోగంపై ఆంక్షలు Medaram Jatara: లక్షలాది మంది భక్తులతో జనసంద్రమయ్యే జాతర మేడారం. ఫిబ్రవరి 21 నుంచి మొదలుకానున్న ఈ మహాజాతరకు దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. జాతర జరిగే నాలుగు రోజులపాటు మేడారం కుగ్రామం కాస్త మహానగరాన్ని తలపిస్తుంటుంది. ఇంత పెద్ద ఎత్తున జనం తరలివచ్చే జాతరలో […]Read More
Fresher jobs in Hyderabad : ఏప్రిల్ 2న హైదరాబాద్- కూకట్పల్లిలో జరుగనున్న ఈ జాబ్ మేళాలో 100 కంపెనీలు పాల్గొననున్నాయి. ఈ కంపెనీల్లో 10,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ప్రధానాంశాలు: హైదరాబాద్లో భారీ జాబ్మేళా హాజరుకానున్న 100 కంపెనీలు 10వేల ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు Hyderabad : హైదరాబాద్లోని నిరుద్యోగులకు గుడ్న్యూస్. కూకట్ పల్లి (Kukatpally) ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా (Job Mela) నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 2వ […]Read More
దేశమంతా రామనామ స్మరణతో మారుమోగిపోతోంది. ఇక సోషల్ మీడియాలో అయితే.. ఎక్కడ చూసిన బాల రాముని ఫొటోలే దర్శనమిస్తున్నాయి. కాగా.. ఇలాంటి సమయంలో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ చేసిన ఓ ట్వీట్ చర్చకు తెరలేపింది. “రామ్ కే నామ్” అనే డాక్యుమెంటరీ ప్రదర్శిస్తోన్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేయటంతో.. అసదుద్దీన్ ట్వీట్టర్ వేదికగా పోలీసులకు ప్రశ్నించారు. దీంతో.. అసలు వివాదం చెలరేగింది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం వేళ దేశమంతా దేశమంతా రామ నామం స్మరిస్తోంది. […]Read More
పురాతన కాలంలో డబ్బు, బంగారాన్ని దొంగలు ఎత్తుకుపోకుండా.. కుండల్లో, బిందెల్లో పెట్టి భూమిలో పాతిపెట్టేవారు. అదేనండి.. అప్పుడప్పుడు భూమి తవ్వుతుంటే లంకె బిందెలు దొరికాయంటారు చూడండి అవి అవే. అలా.. ఈ కాలంలోనూ ఓ అవ్వ తన డబ్బును భూమిలో దాచి పెట్టుకుంది. అయితే.. మళ్లీ వెతికినప్పుడు దొరకకపోవటంతో.. లబోదిబోమంటూ పోలీసులకు ఆశ్రయించింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. Mahabubabad: కిరాణా దుకాణం నడుపుకుంటూ.. వచ్చిన పైసలను కడుపుగట్టుకుని.. రూపాయి రూపాయి కూడబెట్టుకున్న డబ్బును దొంగలపాలు […]Read More
Trolling on Sharmila: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్.షర్మిల బాధ్యతలు స్వీకరించిన గంటల వ్యవధిలోనే ఆమెపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తు దాడి మొదలైంది. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ Trolling on Sharmila: పిసిసి అధ్యక్షురాలిగా షర్మిల అలా బాధ్యతలు స్వీకరించారో లేదో ఆమెపై పెద్ద ఎత్తున సోషల్ మీడియా ట్రోలింగ్ మొదలైంది. వైఎస్.షర్మిల పేరును రకరకాలుగా మారుస్తూ ట్రోల్ చేయడం ప్రారంభించారు. తొలి సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని జగన్ […]Read More