BRS Vinod: తెలంగాణలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ చెప్పారు. BRS Vinod: ఎన్నికల సమయంలో ప్రత్యర్ధులు తమపై పదే పదే అబద్ధాలు ప్రచారం చేశారని వాటి వల్ల తమ పార్టీకి నష్టం జరిగిందని ఆయన వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో కూడా తమపై తప్పుడు ప్రచారాలు చేశారని ఆయన వినోద్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు పళ్లెంలో అప్పగిస్తున్నామని వినోద్ చెప్పానరు. తెలంగాణ […]Read More
Instant Breakfast: పది నిమిషాల్లో రెడీ అయ్యే బ్రేక్ ఫాస్ట్ మరమరాలతో చేసుకోవచ్చు. రెసిపీ ఇదిగో. Instant Breakfast: ఉదయం పూట త్వరగా తయారయ్యే బ్రేక్ఫాస్ట్ రెసిపీల కోసం ఎక్కువ మంది వెతుకుతూ ఉంటారు. అలాంటి బ్రేక్ఫాస్ట్ మరమరాలతో చేసే ఈ టిఫిన్. ఇది పిల్లలకు, పెద్దలకు చాలా నచ్చుతుంది. దీన్ని చేయడం కూడా చాలా సులువు. కేవలం పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది. కాబట్టి స్కూల్కి, ఆఫీసులకు బాక్సుల్లో పెట్టి తీసుకెళ్లేందుకు ఈజీగా ఉంటుంది. దీన్ని […]Read More
CM Revanth in Telangana Assembly : ప్రగతి భవన్ గేట్లను బద్ధలు కొట్టామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గవర్నర్ ప్రసంగంపై మాట్లాడిన ముఖ్యమంత్రి… బీఆర్ఎస్ పాలనలో సీఎంను కలిసేందుకు కనీసం మంత్రులకు కూడా అవకాశం లేకుండా పోయిందన్నారు. ఈ సందర్భంగా… ముఖ్యమంత్రి కీలక అంశాలను ప్రస్తావించారు CM Revanth in Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా… బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు. ఓడిపోయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో మార్పు రాలేదన్నారు. తెలంగాణ […]Read More
Andhra Pradesh Assembly elections 2024: ఏపీ మంత్రివర్గం భేటీ సందర్భంగా ఎన్నికలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ త్వరగానే వస్తుందని చెప్పినట్లు తెలిసింది. CM Jagan On Andhra Pradesh Elections 2024: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వచ్చినట్లు ఏపీలో కూడా నోటిఫికేషన్ ముందుగానే వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఏపీ కేబినెట్ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఈ కామెంట్స్ చేశారు. నోటిఫికేషన్ ముందుగానే వచ్చే […]Read More
TSRTC Zero Ticket : మహిళలకు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది ప్రభుత్వం. రేపటి నుంచి బస్సుల్లో మహిళలకు జీరో టికెట్లు జారీ చేస్తామని ఎండీ సజ్జనార్ తెలిపారు. TSRTC Zero Ticket : మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పథకం అమల్లో భాగంగా రేపటి (శుక్రవారం) నుంచి మహిళలకు జీరో టికెట్లను జారీ చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ప్రతీ ప్రయాణికురాలు విధిగా […]Read More
CM Revanth Reddy : రాజేంద్రనగర్ పరిధిలో 100 ఎకరాల్లో హైకోర్టు నూతన భవన నిర్మాణం చేపట్టనున్నారు. హైకోర్టు నూతన భవనం శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. CM Revanth Reddy : వచ్చే జనవరిలో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే, ప్రభుత్వ ముఖ్య అధికారులతో హైదరాబాద్ లోని ఎంసీఆర్ […]Read More
AP 10th Inter Exams : ఏపీ పదో తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ పై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల నేపథ్యంలో మార్చి 31వ తేదీ లోపు పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపరు. AP 10th Inter Exams : వచ్చే ఏడాది ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందే పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ […]Read More
Janasena PawanKalyan: గెలుపు గుర్రాలకే జనసేన టిక్కెట్లు దక్కుతాయని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా కనీసం 15వేల ఓట్లను సంపాదించుకోగలమనే నమ్మకం ఉన్న వారికే టిక్కెట్లు ఉంటాయని తేల్చేశారు. పొత్తుల నేపథ్యంలో టీడీపీతో కలిసి నడవాల్సిందేనని స్పష్టత ఇచ్చారు. Janasena PawanKalyan: ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో పార్టీ నాయకులతో సమీక్షలు ప్రారంభించారు. పార్టీకి ప్రజల్లో ఉన్న అభిమానాన్ని వచ్చే ఎన్నికల్లో ఓట్ల రూపంలో మార్చేలా వ్యూహాలు రచించాలని […]Read More
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఓఆర్ఆర్ మెట్రో ప్రాజెక్టు విస్తరణకు రేవంత్ రెడ్డి బ్రేకులు వేసేందుకు మొగ్గు చూపుతున్నారట. పాతబస్తీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో విస్తరించునున్నట్లు సమచారం. CM Revanth Reddy : తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుస సంచలన నిర్ణయాలతో తనదైన మార్క్ పాలన కనబరుస్తున్నారు. ప్రభుత్వం కొలువు దీరిన రోజు నుంచే సరికొత్త నిర్ణయాలతో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. […]Read More
Nadendla Manohar : ఏపీలో వైసీపీ దుకాణం బంద్ చేసేందుకు సిద్ధమైందని, అందుకే క్లియరెన్స్ సేల్ తరహాలో భూ కేటాయింపులు చేస్తుందని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. పరిశ్రమల కోసమంటూ చేపట్టిన భూకేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. నాదెండ్ల మనోహర్ Nadendla Manohar : వైసీపీ క్లియరెన్స్ సేల్ మొదలుపెట్టిందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శలు చేశారు. పరిశ్రమల కోసమంటూ భూ కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడుతోందని ఆరోపించారు. మంగళగిరిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పెట్టుబడులు […]Read More