Ysrcp Sitting Mla: నా మద్దతు కావాలంటే కప్పం కట్టాల్సిందే.. ఇంచార్జికి షాక్ ఇచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే Ysrcp Sitting Mla: అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీలో భారీ ఎత్తున మార్పులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో చీటీ చినిగిపోయిన ఓ ఎమ్మెల్యే.. కొత్త అభ్యర్థికి తన మద్దతు కావాలంటే భారీగా కప్పం కట్టాలని డిమాండ్ చేస్తున్నాడట. కాంగ్రెస్ ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న మాణిక్కం ఠాగూర్ saYsrcp Sitting Mla: అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల […]Read More
Ap Congress: ఎన్నికల్లో గెలుపొటములతో సంబంధం లేకుండా ఏపీ కాంగ్రెస్లో కొత్త ఉత్సాహం నెలకొంది. గత పదేళ్లలో లేని విధంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. కాంగ్రెస్ ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న మాణిక్కం ఠాగూర్ Ap Congress: ఏపీ కాంగ్రెస్లో కోలాహలం నెలకొంది. రాష్ట్ర విభజన తర్వాత గత పదేళ్లుగా స్తబ్దుగా ఉన్న ఏపీ కాంగ్రెస్లో ఇటీవల కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. షర్మిలకు పిసిసి పగ్గాలు అప్పగించిన తర్వాత కాంగ్రెస్కు […]Read More
AP Grama Ward Sachivalayam : ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాలను జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 27 నుంచి పేదలకు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీ గ్రామ, వార్డు సచివాలయం AP Grama Ward Sachivalayam : ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాలను జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ […]Read More
YSRCP SIDDHAM: సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా “సిద్ధం” పేరుతో నాలుగు భారీ బహిరంగ సభల నిర్వహిస్తోంది. సిద్ధం పేరుతో వైఎస్సార్సీపీ కొత్త కాంపెయిన్ YSRCP SIDDHAM: ఏపీలో ఎన్నికల వేళ వైఎస్సార్సీపీ ‘సిద్ధం’ పేరుతో నాలుగు అతి భారీ క్యాడర్ సమావేశాలను నిర్వహించేందుకు సిద్ధమైంది. తొలి సమావేశాన్ని జనవరి 27వ తేదీన భీమిలిలో నిర్వహిస్తున్నారు. ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. […]Read More
AP Arogyasri: ఆంధ్రప్రదేశలో జనవరి 25 నుంచి ఆరోగ్య శ్రీ సేవల్ని నిలిపివేయాలని నెట్వర్క్ ఆస్పత్రులు నిర్ణయించాయి. ప్రభుత్వం హామీ ఇచ్చి నెలరోజులైనా నిధులు విడుదల కాకపోవడంతో సేవల్ని నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు. ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామని ఆస్పత్రుల హెచ్చరికల AP Arogyasri: ఏపీలో నేటి నుంచి నెట్వర్క్ ఆస్పత్రల్లో ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేయాలని ఆసుపత్రులు నిర్ణయించాయి. బుధవారం రాత్రి ప్రభుత్వానికి ఆసుపత్రుల యాజమాన్య సంఘం సమాచారం ఇచ్చింది. డిసెంబర్ నెలలో నోటీసులు ఇచ్చి 29వ తేదీ […]Read More
Hyderabad Crime : హాస్టళ్లలో ల్యాప్ టాప్ లు చోరీ, యాప్ లో విక్రయాలు- ఇంజినీరింగ్ విద్యార్థి అరెస్ట్ Hyderabad Crime : హైదరాబాద్ లోని పలు హాస్టల్స్ లో ల్యాప్ టాప్ల చోరీలకు పాల్పడుతున్న ఓ ఇంజినీరింగ్ విద్యార్థి, మరో నిందితుడ్ని దుండిగల్ పోలీసులు అరెస్టు చేశారు. ల్యాప్ టాప్ దొంగలు అరెస్టు Hyderabad Crime : హైదరాబాద్ లో నగరంలోని పలు హాస్టల్స్ లో ల్యాప్ టాప్ల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను దుండిగల్ […]Read More
Warangal News : గ్రేటర్ వరంగల్ పరిధిలో పన్ను వసూళ్లపై అధికారులు దృష్టిపెట్టారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా ఇంకా సగం పన్నులు కూడా వసూలు కాకపోవడంతో.. బడా బకాయిదారుల లిస్ట్ రెడీ చేస్తున్నారు అధికారులు. మొండి బకాయిదారుల షాపులు సీజ్ చేసేందుకు డిసైడ్ అయ్యారు. షాపు సీజ్ చేస్తున్న అధికారులు Warangal News : గ్రేటర్ వరంగల్ పరిధిలో ట్యాక్స్ వసూళ్లపై బల్దియా ఫోకస్ పెట్టింది. ఇంకో రెండు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండగా.. ఇంతవరకు సగం […]Read More
తొందరలోనే జరగబోతున్న పార్లమెంటు ఎన్నికలపై జన్ మత్ సర్వే సంస్ధ తన జోస్యాన్ని రిలిజ్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లాగానే పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ హవా కంటిన్యు అవుతుందని చెప్పింది. పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటి స్ధానాలు గెలుచుకోవాలని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు రెడీ అవుతున్నాయి. ప్రతిపార్టీ దేనికదే ప్రత్యేక వ్యూహాన్ని రెడీ చేసుకుంటున్నాయి. తొందరలో జరగబోతున్న పార్లమెంటు ఎన్నికల్లో 17 సీట్లలో తక్కువలో తక్కువ 15 సీట్లను గెలుచుకోవాలని కాంగ్రెస్ టార్గెట్ పెట్టుకున్నది. అందుకు తగ్గట్లే […]Read More
బాధ్యతలు తీసుకోగానే వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో మంగళవారం నుండి పర్యటనలు మొదలుపెట్టారు. 23వ తేదీ నుండి 31వ తేదీ వరకు రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేయబోతున్నారు. ఈ మేరకు ఆమె షెడ్యూల్ కూడా ఇప్పటికే అన్నీ జిల్లాలోని ముఖ్యనేతలు, క్యాడర్ కు అందాయి. దాని ప్రకారమే మంగళవారం ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో పర్యటించబోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఉత్థానం మండలంలోని కిడ్నీ బాధితులతో పాటు పొందూరు చేనేత కార్మికులతోను […]Read More
తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికర ఘట్టం చోటు చేసుకుంది. ఎవరూ ఊహించని పరిణామమనే చెప్పాలి. నిన్న మొన్నటి వరకు కత్తులు నూరుకున్న కాంగ్రెస్, బీఆర్ ఎస్ నాయకులు ఒకే చోట చేరడం.. అందునా బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు పోయి పోయి.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడం.. ఎవరూ ఊహించి కూడా ఉండరు. కానీ, నిజంగానే జరిగింది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తాజాగా సీఎం రేవంత్రెడ్డితో […]Read More