ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హులైన పేదల నుంచి వచ్చిన దరఖాస్తుల వడపోత ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అందుకు లెటేస్ట్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. కొందరు లబ్ధిదారులు వేరు వేరు ప్రాంతాల్లో ఉంటూ అఫ్లికేషన్లు పెట్టుకున్న నేపథ్యంలో వాటిని ఫిల్టర్ చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రధానాంశాలు: పేదలకు ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో లేటెస్ట్ టెక్నాలజీ ఏఐ టెక్నాలజీ ద్వారా అప్లికేషన్ల ఫిల్టర్ తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో భాగంగా […]Read More
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగితే.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీల గురించి అడిగితే.. సహనం కోల్పోయి రకరకాలుగా మాట్లాడుతున్నారని.. వీటన్నింటికీ ప్రజలే గుణపాఠం చెప్తారని హరీశ్ రావు తెలిపారు. ఎన్నికల కోడ్ వచ్చే ముందే హామీలన్ని అమలు చేసి తీరాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయమంటే కాంగ్రెస్ నేతలు సహనం కోల్పోయి […]Read More
మేడారం సహా ఇతర జాతరకు నడిపే ప్రత్యేక బస్సుల్లో మహిళలకు టికెట్ వసూలు చేయాలని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రతిపాదించారు. తద్వారా సంస్థకు ఆదాయం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. అయితే సజ్జనార్ ప్రాతిపాదనను.. డిప్యూటీ సీఎం భట్టి తిరస్కరించారు. ఆ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ జర్నీ సౌకర్యం కల్పించాలన్నారు. ప్రధానాంశాలు: ప్రత్యేక బస్సుల్లో మహిళలకు టికెట్ ప్రతిపాదించిన సంస్థ ఎండీ సజ్జనార్ తిరస్కరించిన డిప్యూటీ సీఎం భట్టి మహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణలో మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు […]Read More
సికింద్రాబాద్ ఓయూ పీజీ లేడీస్ హాస్టల్లోకి శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని ఇద్దరు ఆగంతకులు చొరబడ్డారు. విద్యార్థినులు వారిలో ఒకరిని పట్టుకొని హాస్టల్ గదిలో బంధించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. నిందితుడుని పోలీసు స్టేషన్కు తరలించే ప్రయత్నం చేయగా.. విద్యార్థులు అడ్డుకున్నారు. తమకు రక్షణ కల్పించాలంటూ హాస్టల్లో నిరసనకు దిగారు. దీంతో హాస్టల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రధానాంశాలు: అర్ధరాత్రి లేడీస్ హాస్టల్లోకి ఆగంతకులు సికింద్రాబాద్ ఓయూ పీజీ లేడీస్ హాస్టల్లో ఘటన ఆందోళనకు దిగిన విద్యార్థినులు సికింద్రాబాద్ […]Read More
Malla Reddy on Party Changing: మల్కాజిగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి ఏం మాట్లాడినా సోషల్ మీడియాలో వైరల్ అవటం సర్వసాధారణమైపోయింది. ఆయన సాధారణంగా అన్న మాట కూడా.. వైరల్ అయిపోయి ట్రెండింగ్ అవుతోంది. అట్లుంటది మరి మల్లన్నతోని. తాజాగా.. రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొని వెళ్లిపోతున్న మల్లారెడ్డిని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు.. తనదైన స్టైల్లో చెప్పిన ఆన్సర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Malla Reddy Counter To Reporter: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, […]Read More
Chicken Liver Fry: చికెన్ లివర్ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. చికెన్ లివర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. చికెన్ లివర్ వేపుడు రెసిపీ (Cookd/youtube) Chicken Liver Fry: చికెన్ లివర్ ను వారానికి ఒక్కసారైనా తినడం వల్ల మన శరీరానికి అవసరమైన కొన్ని పోషకాలు అందుతాయి. చికెన్ లివర్ తినడం వల్ల అందులో ఉండే పోషకాలు రక్తాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే మెదడు పనితీరును మారుస్తాయి. కాబట్టి వారానికి ఒకసారి చికెన్ లివర్ తినడం […]Read More
Sania Mirza: పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మరో పెళ్లి చేసుకున్నాడు. దీంతో సానియా మీర్జాతో అతడికి విడాకులు అయ్యాయా అనే విషయంలో సందిగ్ధత ఏర్పడింది. దీంతో ఈ విషయంపై సానియా సోదరి ఆనమ్ మీర్జా క్లారిటీ ఇచ్చారు. షోయబ్ మాలిక్, సానియా మీర్జా (Photo: X (Twitter)) Sania Mirza: పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్తో సానియా మీర్జా విడాకుల అంశంపై ఆమె సోదరి ఆనమ్ మీర్జా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా నేడు […]Read More
Drumstick fish Pulusu: చేపల పులుసు కాస్త డిఫరెంట్ గా మునక్కాయలతో కలిపి చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మునక్కాడ చేపల పులుసు రెసిపీ (malaysianchinesekitchen) Drumstick fish Pulusu: మునక్కాయ కూరకు అభిమానులు ఎక్కువ. అలాగే చేపల పులుసుకు కూడా ఫ్యాన్స్ ఎక్కువే. ఇక మునక్కాయ, చేపలు కలిపి చేస్తే ఆ రుచి మాములుగా ఉండదు. ఆ కమ్మని పులుసును వేడివేడి అన్నంలో వేసుకుని తింటే… తినే కొద్దీ మరింతగా తినాలనిపిస్తుంది. మునక్కాయ చేపల పులుసును […]Read More
Curd Dosa: మెత్తని పెరుగు దోశెలు ఇలా చేశారంటే కొబ్బరి చట్నీతో అదిరిపోతాయి Curd Dosa: పెరుగు దోశెలను పుల్లట్లు అని కూడా పిలుస్తారు. వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పుల్లట్లు రెసిపీ (pixabay) Curd Dosa: రోడ్ల పక్కన బల్లమీద పుల్లట్లు అమ్ముతూ ఉంటారు. ఆవంటే ఎంతో మందికి ఇష్టం. వాటిని అక్కడే కొనుక్కొని తినక్కర్లేదు, ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇది పెరుగుతో చేసే దోశలు కాస్త పులుపుగా ఉంటాయి. కాబట్టి కొబ్బరి చట్నీతో తింటే […]Read More
Republic Day 2024: నాలుగు గంటల పాటు సాగే గణతంత్ర దినోత్సవ పరేడ్… దీని ఖర్చు ఎంతో తెలిస్తే అవాక్కవుతారు Republic Day 2024: మనదేశంలో గణతంత్ర దినోత్సవం చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. దీనికోసం కోట్ల రూపాయలను ఖర్చు పెడతారు. రిపబ్లిక్ డే 2024 (pixabay) Republic Day 2024: ప్రతి ఏడాది జనవరి 26 వస్తే న్యూఢిల్లీలోని రాజపథ్ లో సాయుధ బలగాలు పరేడ్ నిర్వహిస్తాయి. ఈ పరేడ్ చూసేందుకు ఎంతోమంది ఇక్కడికి విచ్చేస్తారు. 76వ గణతంత్ర […]Read More