మద్యం అమ్మకాల్లో తెలంగాణ టాప్లో ఉంది. తెలంగాణలో ప్రతిరోజూ లక్షలాది లీటర్ల మద్యం విక్రయాలు సాగుతున్నాయని ఓ సంస్థ సర్వే వెల్లడైంది. దక్షిణ భారతదేశంలో మద్యం అమ్మకాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా.. ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. పంజాబ్లో రూ.1,245, ఛత్తీస్గఢ్లో రూ.1,227 చొప్పున ఒక్కో వ్యక్తి ఖర్చు చేశారు. పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని ప్రజలు మద్యం కోసం తక్కువ ఖర్చు చేస్తున్నారు తెలంగాణలో 2,620 మద్యం దుకాణాలు […]Read More
ఏపీలో కొత్త మద్యం పాలసీ వచ్చింది. నూతన బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చింది. షాపులు దక్కించుకోవడానికి వ్యాపారులు లక్షలాది రూపాయలు వెచ్చించారు. అవి రాబట్టుకోవడానికి ఇప్పుడు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. మందుబాబులను ఆకర్షించడానికి ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వైన్ షాపులను దక్కించుకోవడానికి మద్యం వ్యాపారులు లక్షల్లో వెచ్చించారు. కొన్ని చోట్ల ఎంతో కష్టపడి షాపులను ఏర్పాటు చేసుకున్నారు. కానీ.. ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగడం లేదు. దీంతో ఆఫర్లు ప్రకటిస్తూ.. మందుబాబులను ఆకర్షిస్తున్నారు. ఇలాగైన మద్యం అమ్మకాలు పెంచుకోవాలని చూస్తున్నారు. […]Read More
భాగ్యనగరంలో దీపావళి వేళ విషాదం జరిగింది. పటాసులు కాలుస్తూ.. పదుల సంఖ్య గాయపడ్డారు. చికిత్స కోసం సరోజినిదేవి కంటి ఆసుపత్రికి తరలివచ్చారు. ఇప్పటి వరకు దాదాపు 50 మంది వరకు ఆసుపత్రిలో చేరినట్టు వైద్యులు చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలో దీపావళి పండగ సంబరాల్లో అపశ్రుతులు చోటు చేసుకున్నాయి. టపాసులు కాలుస్తూ.. చాలామంది గాయపడ్డారు. అక్టోబర్ 31 రాత్రి నుంచి నవంబర్ 1 ఉదయం వరపకు దాదాపు 45 మంది ఆసుపత్రిలో చేరారు. వీరిలో 9 మంది పరిస్థితి […]Read More
Pawan Kalyan Fantastic Speech After Win Pithapuram Seat ఇక నుంచే ఆట మొదలవుతుందిRead More
రాజకీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ. ఉద్ధండ నాయకుల నుంచి చరిత్ర సొంతం చేసుకున్న పార్టీల వరక కూడా సెంటి మెంటుకు ఎగబడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు 135 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా సెంటిమెంటు వైపు అడుగులు వేసింది. తాజాగా ఆ పార్టీ అగ్రనాయకురాలు, మాజీ చీఫ్.. సోనియాగాంధీ కూడా సెంటిమెంటు బాంబునే పేల్చారు. ప్రస్తుతం ఆమె పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్న విషయం తెలిసిందే. కొన్నాళ్ల కిందట రాజ్యసభకు నామినేట్ అయ్యారు. […]Read More
ఏపీ సీఎం జగన్ కుటుంబ సమేతంగా విహార యాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే. సతీమణి వైఎస్ భారతి, కుమార్తెలు హర్ష, వర్షలతో కలిసి ఆయన లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ పర్యటనలకు వెళ్లారు. శుక్రవారం రాత్రి ఆయన విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో లండన్కు బయలు దేరి వెళ్లారు. ఈ రోజు ఉదయం 12 గంటల సమయంలో వీరు ప్రయాణిస్తున్న విమానం లండన్కు చేరుకుంది. అక్కడే జగన్ కుటుంబం ప్రయాణించిన విమానం తాలూకు ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. […]Read More
సినీ నటుడు ఎన్టీఆర్ ఆస్తి వివాదంలో చిక్కుకున్నారు. ఇరవై ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన ఇంటి స్థలం విషయంలో విక్రేతలు మోసాలకు పాల్పడటంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. స్థల యజమాని ఒకే స్థలాన్ని తనఖా పెట్టి పలు బ్యాంకుల్లో రుణాలు పొందడంతో వివాదం ఏర్పడింది. సినీ నటుడు ఎన్టీఆర్ ఆస్తి వివాదంలో చిక్కుకున్నారు. ఇంటి స్థలం విషయంలో తలెత్తిన వివాదంలో న్యాయం చేయాలని కోరుతూ తెలంగాణ హై కోర్టులో జూనియర్ ఎన్టీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. జూబ్లీహిల్స్ […]Read More
గోంగూర చేపల పులుసు రెసిపీకి కావలసిన పదార్థాలు చేపలు – ఒక కిలో గోంగూర – ఒక కట్ట అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక స్పూను పసుపు – పావు స్పూన్ కారం – మూడు స్పూన్లు ఉప్పు – రుచికి సరిపడా జీలకర్ర – ఒక స్పూను ఆవాలు – ఒక స్పూను ఎండుమిర్చి – మూడు ఉల్లిపాయ – ఒకటి ధనియాల పొడి – ఒక స్పూను మెంతి పిండి – అర […]Read More
మునగాకు కొత్తిమీర పచ్చడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు కొత్తిమీర తరుగు – ఒక కప్పు మునగాకు – ఒక కప్పు పచ్చిమిర్చి – మూడు వెల్లుల్లి – ఐదు రెబ్బలు జీలకర్ర – ఒక స్పూను ఉప్పు – రుచికి సరిపడా పసుపు – అర స్పూను నువ్వులు – రెండు స్పూన్లు నూనె – సరిపడినంత చింతపండు – నిమ్మకాయ సైజులో ఎండుమిర్చి – ఐదు శనగపప్పు – అర స్పూను మినప్పప్పు – అర […]Read More
TS Inter SSC Results 2024 : తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలపై ప్రకటన వచ్చేసింది. ఈ నెల 24న ఇంటర్ ఫలితాలు ప్రకటిస్తామని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఈ నెల 30 లేదా మే 1న పదో తరగతి ఫలితాలు ఉంటాయని అధికారులు చెప్పారు. తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల(TS Inter Results 2024)పై అప్డేట్ వచ్చింది. ఈ నెల 24వ తేదీ ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్ ఫలితాలను(TS Inter Results 2024 Date) విడుదల […]Read More