ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు నియమితులు కాబోతున్నారు. కూటమి నేతలు ఆయన పేరును ప్రతిపాదించగా.. ఎన్టీఏ కూటమి ఎమ్మెల్యేలు అందరూ ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఉండి టీడీపీ ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు డిప్యూటీ స్పీకర్ కానున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన పేరును మంగళవారం ఖరారు చేశారు. డిప్యూటీ స్పీకర్ పదవికి బుధ, గురు వారాల్లో నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. ఈ పదవికి రఘురామ ఎన్నిక లాంఛనప్రాయం మాత్రమే. 2019 ఎన్నికల్లో […]Read More
రాష్ట్రంలో గత పాలకులు విద్యను నాశనం చేశారని సీఎం రేవంత్ అన్నారు. 5 వేల స్కూళ్లు మూసేసి పేదలకు చదువును దూరం చేశారని చిల్డ్రన్ మాక్ అసెంబ్లీ కార్యక్రమరంలో మండిపడ్డారు. తమ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. రాష్ట్రంలో గత ప్రభుత్వాలు విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని, తమ ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం రేవంత్ అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే 5 వేలకుపైగా ప్రభుత్వ స్కూళ్ల మూతబడే పరిస్థితి […]Read More
స్పా మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం చేస్తున్న ముఠా గట్టు రట్టయింది. హైదరాబాద్ చందానగర్లో న్యూ డ్రీమ్ స్పా సెంటర్పై దాడి చేసిన పోలీసులు హైదరాబాద్ నగరంలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. స్పా మసాజ్ సెంటర్ల ముసుగులో వ్యభిచారం జోరుగా సాగుతోంది. వ్యభిచార ముఠాలపై పోలీసులు నిఘా ఉంచి వరుస దాడులు నిర్వహిస్తున్నా.. కొత్త కొత్త దారుల్లో పాడు పనికి పాల్పడుతున్నారు. తాజాగా.. హైదరాబాద్ చందానగర్లో ఇటువంటి ఘటనే వెలుగు చూసింది. స్పా […]Read More
బుద్వేల్ ప్రభుత్వ పాఠశాలలో ఫిజిక్స్ టీచర్ వేణుగోపాల్ రావు బాగోతం బయటపడింది. స్పెషల్ క్లాస్ పేర్లతో విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీనిపై మహిళ టీచర్ ప్రశ్నించడంతో ఆమెతో గొడవ పడ్డాడు. దీంతో మహిళా టీజర్ ఎంఈవోకు ఫిర్యాదు చేయడంతో సస్పెండ్ చేశారు రాజేంద్రనగర్లో మరో కీచక టీచర్ బాగోతం బట్టబయలైంది. విద్యార్థులకు విద్యా బుద్దులు నేర్పించాల్సిన టీచర్.. కామంతో కళ్లు మూసుకుపోయి వికృత ఆనందం పొందాడు. ప్రశ్నించిన ప్రధానోపాద్యాయురాలితో గొడవ పడ్డాడు. తానే తోపంటూ విర్రవీగాడు. […]Read More
11 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని కేసీఆర్ విమర్శించారు. రేవంత్ సర్కార్ పై అన్ని వర్గాల్లో అసంపూర్తి ఉందన్నారు. మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో వందకు వంద శాతం ప్రభుత్వం మనదేనని ధీమా వ్యక్తం చేశారు. 11 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని కేసీఆర్ విమర్శించారు. రేవంత్ సర్కార్ పై అన్ని వర్గాల్లో అసంపూర్తి ఉందన్నారు. మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో వందకు వంద శాతం […]Read More
హైదరాబాద్లోని కంట్రీసైడ్ రియల్టర్స్ కంపెనీ డైరెక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమను మోసం చేశారని రంగారెడ్డి జిల్లా మోకిలాకు చెందిన వెస్టెండ్ గ్రీన్స్ గేటెడ్ కమ్యూనిటీకి చెందిన విల్లా యజమానుల ఫిర్యాదు మేరకు వారిపై FIR రిజిస్టర్ చేశారు Hyderabad Real estate: కంట్రీసైడ్ రియల్టర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ డైరెక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా మోకిలాకు చెందిన వెస్టెండ్ గ్రీన్స్ గేటెడ్ కమ్యూనిటీకి చెందిన విల్లా […]Read More
తెలంగాణకు అఘోరీ తిరిగి వచ్చింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీలో ఇటీవల ధ్వంసమైన నవగ్రహ విగ్రహాలను సందర్శించింది. హిందూ దేవాలయాల, ఆడపిల్లలపై అఘాయిత్యాలకు నిరసనగా తాను ఆత్మాహుతి చేసుకుంటా అని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది అఘోరీ శివ తాండవం చేస్తానంటూ… ఇటీవల ఆర్టీవీతో అఘోరీ మాట్లాడింది. సనాతన ధర్మం జోలికి వస్తే తాను సహించను అని తెలిపింది. ఎక్కడ ఆడపిల్లకి అన్యాయం జరిగితే అక్కడ తానుంటా అని పేర్కొంది. అంతేకాకుండా తెలంగాణలో తనను అపే మగాడు ఇంకా […]Read More
విజయవాడలో దశాబ్దాల చరిత్ర ఉన్న కో ఆపరేటివ్ బ్యాంకు కుప్పకూలిపోయింది. రాజకీయ జోక్యంతో ఎడాపెడా రుణాలు మంజూరు చేసి వాటిని వసూలు చేసుకోలేక బకాయిలు పేరుకుపోవడంతో చివరకు ఆర్బిఐ లైసెన్స్ రద్దైంది. బ్యాంకులో డిపాజిట్లు చేసిన వారి పరిస్థితి దయనీయంగా మారింది. విజయవాడలో దశాబ్దాల చరిత్ర ఉన్న దుర్గా కోఆపరేటివ్ బ్యాంకు దివాళా తీసింది. బ్యాంకు ఆర్థిక పరిస్థితి ప్రమాదకర స్థాయికి చేరడంతో ఆర్బిఐ లైసెన్స్ రద్దు చేసింది. బ్యాంకు మొండి బకాయిలు, వడ్డీలతో కలిపి రూ.200కోట్లకు […]Read More
రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకం అమలుపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరు నుంచి రైతు భరోసా డబ్బులు అన్నదాతల ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటుంది. ఈ పథకానికి నిధులు సర్దుబాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖను ఆదేశించారు. తెలంగాణ సర్కార్ బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ నెలాఖరు నుంచి రైతు భరోసా కింద ఎకరాకు రూ.7500 పెట్టుబడి సాయం అందించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకోసం […]Read More
ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు ఏడాదికి మూడు సిలిండర్లు అందించే పథకాన్ని ఇచ్చాపురంలోని ఈదుపురం గ్రామంలో ప్రారంభిస్తారు. ఏపీలో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం పంపిణీకి రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తారు. టీడీపీ ఎన్నికల హామీల్లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఉదయం 10గంటలకు ఉండవల్లి నుంచి […]Read More