పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది బీఆర్ఎస్. మిగతా ఏడుగురిపై రిట్ పిటిషన్ దాఖలు చేసింది. తమ పార్టీలో గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల విషయంపై బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేసింది. ముగ్గురు ఎమ్మెల్యేలపై ఎస్ఎల్పీ, ఏడుగురు ఎమ్మెల్యేలపై రిట్ […]Read More
మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో భారీ చోరీ జరిగింది. లక్షన్నర నగదు, ఆభరణాలు దోపిడీకి గురైనట్టు తెలుస్తోంది.ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah) ఇంట్లో భారీ దొంగతనం జరిగినట్లు సమాచారం అందింది. ఈ దొంగతనం విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో లక్షన్నర నగదుతో పాటు దొంగలు భారీగా ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ […]Read More
ఏపీలో మహిళలకు ఫ్రీబస్ స్కీమ్ పై మంత్రి రవాణ శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మరో రెండు నెలల్లో ఈ స్కీమ్ అమల్లోకి రానుందని చెప్పారు ఏపీలో మహిళలకు ఫ్రీబస్ స్కీమ్ పై మంత్రి రవాణ శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మరో రెండు నెలల్లో ఈ స్కీమ్ అమల్లోకి రానుందని చెప్పారు. తిరుపతి జిల్లాలోని నాయుడుపేటలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈ రోజు పర్యటించారు. పలు అభివృద్ధి […]Read More
ఏసీబీ, ఈడీ విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తా, ఏం అడిగినా చెబుతానని కేటీఆర్ అన్నారు. రాజకీయ కక్షతోనే తనపై కేసులు పెట్టిస్తున్నారని ఈడీ విచారణ అనంతరం చెప్పారు. తనకోసం చేసే ఖర్చును పథకాల అమలుకు ఉపోయోగించుకోవాలని రేవంత్ సర్కారుకు సూచించారు. KTR: ఏసీబీ, ఈడీ విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తా, ఏం అడిగినా చెబుతానని కేటీఆర్ అన్నారు. రాజకీక కక్షతోనే తనపై కేసులు నమోదు చేయిస్తున్నారన్నారు. తనకోసం చేసే ఖర్చును పథకాల అమలుకు ఉపోయోగించుకోవాలని రేవంత్ సర్కారుకు […]Read More
కర్కాటక రాశి వారికి విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది.సింహ రాశి వారు బంధు, మిత్రులతో కలిసి వింధు, వినోదాల్లో పాల్గొంటారు.మిగిలిన రాశుల వారికి ఎలా ఉందో ఈ ఆర్టికల్ లో. మేష రాశి వారికి ఈరోజు విదేశయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే బెటర్. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, ఉద్యోగరంగంలోని వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. వృషభ రాశి వారు ఈరోజు ప్రయత్నకార్యాల్లో […]Read More
ఈ సంక్రాంతికి అధిక సంఖ్యలో ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేసి ఏపీఎస్ఆర్టీసీ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. పండుగ కోసమని 7200 బస్సులు రాను పోను నడిపింది.దీంతో ఇప్పటి వరకూ సంస్థకు రూ.12 కోట్ల ఆదాయం వచ్చింది. ఏపీఎస్ ఆర్టీసీకి సంక్రాంతి పండుగ కాసుల వర్షాన్ని కురిపించింది. భారీ లాభాలు తెచ్చిపెట్టింది. స్పెషల్ సర్వీసులు, రాయతీలు బాగానే కలిసివచ్చాయి. ఫలితంగా.. ఏపీఎస్ ఆర్టీసీకి కోట్లల్లో లాభాలు వచ్చి పడ్డాయి. సంక్రాంతి పండుగ అంటేనే ఏపీ ప్రజలకు పెద్ద […]Read More
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్, ఎన్ఎ్సయూఐ కార్యకర్తలు దాడి చేసి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఫర్నీచర్ ధ్వంసం చేసిన కార్యకర్తలు పోలీసులకు బీఆర్ఎస్ ఫిర్యాదు.. రోడ్డెక్కి ఆందోళన ఇందిరమ్మ రాజ్యంలో గూండాయిజమా?: కేటీఆర్ ప్రశ్నలకు జవాబు చెప్పలేక.. దాడులా: హరీశ్రావు కాంగ్రెస్ డీఎన్ఏలోనే ద్వేషం, హింస: కవిత యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్, ఎన్ఎ్సయూఐ కార్యకర్తలు దాడి చేసి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. బీఆర్ఎస్ అధినేత […]Read More
ఆంధ్రులకు అతిపెద్ద పండగైన సంక్రాంతికి సరిపడా బస్సులు ఏర్పాటు చేయడంలో ఏపీఎ్సఆర్టీసీ విఫలమైంది. సంక్రాంతికి సరిపడా బస్సులు ఏర్పాటు చేయని ఆర్టీసీ.. బస్టాండ్లలో గంటల తరబడి నిరీక్షణ అధికారులపై ప్రయాణికుల ఆగ్రహం విద్యాసంస్థల బస్సులు వాడుకోవాలన్న సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి ఆదేశాలతో అప్రమత్తమైన ఎండీ తిరుమలరావు ట్రాన్స్పోర్ట్ కమిషనర్తో మాట్లాడి తక్షణ ఏర్పాట్లు ఆంధ్రులకు అతిపెద్ద పండగైన సంక్రాంతికి సరిపడా బస్సులు ఏర్పాటు చేయడంలో ఏపీఎ్సఆర్టీసీ విఫలమైంది. రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాల నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు […]Read More
ఏపీలో పందెం రాయుళ్లు రెచ్చిపోతున్నారు. పందేలు నిర్వహించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పినప్పటికీ గుట్టు చప్పుడు కాకుండా బెట్టింగులు కాస్తున్నారు. ఇప్పటికే తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో దాదాపు రూ.100 కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. Pandem kollu: సంక్రాంతి పండుగకు మరో వారం ఉండగానే ఏపీలో పందెం కోళ్ల హంగామా నడుస్తోంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గుట్టు చప్పుడు కాకుండానే పందెం రాయుళ్లు కాలుదువ్వుతున్నారు. పెద్దగా హంగామా చేయకుండా రాత్రి వేళల్లో రహస్యంగా పందేలు నిర్వహిస్తున్నారు. […]Read More
దగ్గుబాటి సురేష్ రానా, అభిరామ్లపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో డెక్కన్ కిచెన్ కూల్చివేతపై విచారణ చేసిన కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. కోర్టు ఆదేశాలున్నా.. పాటించకుండా దౌర్జన్యం చేసినందుకు అని చెప్పింది. డెక్కన్ హోటల్ కూల్చివేతలపై దగ్గుబాటి ఫ్యామిలీకి షాక్ ఇచ్చింది నాంపల్లి కోర్టు. సినీ నటులు వెంకటేశ్తో పాటు దగ్గుబాటి సురేష్ బాబు, రానా, అభిరామ్లపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. సివిల్ కోర్టులో […]Read More