TG: కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. తాను రీఫ్రెష్ కావాలనుకుంటున్నానని.. అందుకే కొన్ని రోజులు రాజకీయాలకు, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులు తనను మర్చిపోరని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. తాను రీఫ్రెష్ కావాలనుకుంటున్నానని.. అందుకే కొన్ని రోజులు రాజకీయాలకు, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులు తనను మర్చిపోరని ఆశిస్తున్నట్లు ట్వీట్ […]Read More
యూట్యూబ్ చూసి నేర్చుకుని దొంగ నోట్లు తయారు చేసే ముఠాను పుత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతికి చెందిన ఓ వ్యక్తి తన భర్యా, కూతురు, స్నేహితుడితో కలిసి ఇంట్లోనే దొంగ నోట్లను తయారు చేస్తున్నాడు. దాదాపు రూ.10 లక్షల వరకు దొంగ నోట్లు తయారు చేశాడు ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది. యూట్యూబ్లో చూసి డెలివరీలు అన్ని కూడా నేర్చుకుంటున్నారు. ఇలానే ఓ వ్యక్తి యూట్యూబ్లో దొంగ నోట్లు తయారు చేయడం ఎలాగో చూసి […]Read More
చెన్నై లో నేటి వాతావరణం అంచనాలు: మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది. నేటి ఉదయం సాపేక్ష తేమ 79% గా నమోదు అయింది. చెన్నై లో నేటి వాతావరణం: చెన్నై లో నేడు కనిష్ట ఉష్ణోగ్రత 23.45 డిగ్రీల సెల్సియస్గా నమోదు అయింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకారం మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది.. గరిష్ట ఉష్ణోగ్రత 23.67 డిగ్రీల సెల్సియస్గా ఉండే అవకాశం ఉంది. చెన్నై లో రేపటి కనిష్ట ఉష్ణోగ్రత 20.58 […]Read More
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఊహాగానాలపై స్పష్టత వచ్చింది. నాగబాబు పొలిటికల్ ఫ్యూచర్ కొలిక్కి వచ్చింది. జనసేన తరపున పెద్దల సభలో అడుగుపెట్టేందుకు మార్గం సుగమం అవుతోంది. సినీనటుడు, జనసేన ముఖ్య నాయకుల్లో ఒకరైన నాగబాబుకు రాజ్యసభ అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారైంది. వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్యలు రాజీనామా చేసినప్పటి నుంచి జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చేలా […]Read More
TGSRTC Drivers Recruitment : టీజీఎస్ ఆర్టీసీలో సిబ్బంది కొరత ఉంది. ముఖ్యంగా డ్రైవర్ల కొరత వేధిస్తోంది. ఇప్పటికే వివిధ మార్గాల ద్వారా ఒప్పంద పద్ధతిలో నియమించిన సిబ్బందితో సంస్థ బస్సులు నడుపుతోంది. ఇంకా డ్రైవర్ల కావాల్సి రావడంతో.. అధికారులు వినూత్నంగా ఆలోచించారు. హైదరాబాద్ నగరంలో కాలుష్యం తగ్గించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా.. ఆర్టీసీకి ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చింది. ప్రయాణికుల నుంచి స్పందన బాగానే ఉంది. ఇక్కడిదాకా ఏ సమస్య లేదు. కానీ.. […]Read More
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా డ్రాఫ్ట్ ఎలక్ట్రోరల్ జాబితాను విడుదల చేసింది. నియోజకవర్గం, జిల్లా, పోలింగ్ బూత్ వివరాలతో ఓటర్ల వివరాలు చెక్ చేసుకోవచ్చు. ఉమ్మడి పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఓటర్ల డ్రాఫ్ట్ ఎలక్ట్రోల్స్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల డ్రాఫ్ట్ ఎలక్ట్రోల్స్ విడుదల చేసింది. ఓటు నమోదు ప్రక్రియలో […]Read More
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్పై ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ వరాలు కురిపించారు. రాజధాని నిర్మాణానికి రూ.15వేల కోట్లను ప్రకటించారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విభజన హామీలను అమలు చేయడానికి కట్టుబడి ఉన్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రకటించారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. విభజన హామీలను నెరవేర్చడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని నిర్మలా సీతారామన్ చెప్పారు. విభజన హామీలు, రాజధాని అవసరాన్ని […]Read More
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నగరాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి గెజిట్ జారీ చేసేలా చర్యలు చేపడతామని మంత్రి నారాయణ స్పష్టత ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి రాజధాని గడువు జూన్2తో పూర్తైన నేపథ్యంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈ క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని పార్లమెంటు లో కేంద్రం గతంలోనే స్పష్టం గా చెప్పిందని, కేంద్రం అధికారిక గెజిట్ ను జారీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి నారాయణ ప్రకటించారు. […]Read More
ఒకేసారి ఆరు కొత్త పాలసీలను తీసుకొచ్చాం అని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్, క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, పర్యాటక, ఐటీ వర్చువల్ వర్కింగ్ పాలసీలతో ఐదేళ్ళల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకు వెళతామని చెప్పారు. ఈరోజు ఏపీ కేబినెట్ మీటింగ్ సమావేశం అయింది. దీని తరువాత సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్, క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ పాలసీలు…పర్యాటక, ఐటీ వర్చువల్ వర్కింగ్ పాలసీలతో ఐదేళ్ళల్లో […]Read More
అదానీపై తాజాగా అమెరికాలో కేసు నమోదు అయింది. ఈ తరుణంలో ఈ కేసులో అదానీ నేరం చేసినట్లు రుజువైతే 2 మిలియన్ డాలర్ల (రూ.16 కోట్ల 88 లక్షల 62 వేల 583) జరిమానా విధిస్తారు. అంతేకాకుండా 5 ఏళ్ల జైలు శిక్ష సైతం విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇండియాలోనే ధనవంతుల జాబితాలో అదానీ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. అలాంటి అదానీపై తాజాగా అమెరికాలో కేసు నమోదు అయింది. ఏకంగా అమెరికా నుంచి అరెస్ట్ […]Read More