ఏపీ సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ నేత వెంకట్రామిరెడ్డి అరెస్ట్ అయ్యారు. అనుమతి లేకుండా మందు పార్టీ ఏర్పాటు చేసినందుకు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. Ap: ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డితో పాటు పలువురు ఉద్యోగులు ఓ వివాదంలో చిక్కుకున్నారు. త్వరలో సచివాలయ ఉద్యోగుల క్యాంటీన్కు సంబంధించిన ఎన్నికలు రానున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో డైరెక్టర్ పదవుల్ని దక్కించుకోడానికి.. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వెంకట్రామిరెడ్డితో పాటు మరికొందరు ఉద్యోగులు కలిసి మందు, విందు […]Read More
బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్రావుకు బిగ్ షాక్ తగిలింది. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన చక్రధర్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. 120(బి), 386, 409, 506, రెడ్విత్ 34, ఐటీ యాక్ట్ కింద కేసు ఫైల్ చేశారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్రావుకు బిగ్ షాక్ తగిలింది. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన చక్రధర్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు […]Read More
తనను సీఎం చేయకపోతే ప్రభుత్వంలో శివసేన చేరదని ఏక్ నాథ్ షిండే స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. క్లిష్ట పరిస్థితుల్లో సీఎంగా పని చేసి.. కూటమిని మళ్లీ అధికారంలోకి తెచ్చానని ఆయన చెబుతున్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవిని తీసుకోనని ఆయన చెబుతున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు 8 రోజులు కావొస్తున్నా.. ఇంకా కొత్త ప్రభుత్వం కొలువుదీరలేదు. భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన మహాయుతి కూటమి నుంచి సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై ఇంకా […]Read More
అల్పపీడనం బలహీనపడినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ నెల 15, 16 తేదీలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. నైరుతి , ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీనపడింది. అయినా కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. శుక్రవారం, శనివారం, ఆదివారం అక్కడక్కడ తేలికపాటి […]Read More
ఏపీ రాజకీయాల్లో రాజ్యసభ పదవుల సందడి మొదలైంది.ముగ్గురు ఎంపీల రాజీనామాతో ఖాళీ అయిన స్థానాలకు తాజాగా ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. ఈ క్రమంలో మెగా బ్రదర్ నాగబాబుకు రాజ్యసభ పదవి దక్కే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది Pawan Kalyan: జనసేప పార్టీలో కీలక నేత, మెగా బ్రదర్ నాగబాబుకు పదవిపై ఓ ఆసక్తికర చర్చ జరుగుతోంది.. ఆయన ఢిల్లీకి వెళతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కసరత్తు […]Read More
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్లో మహా కుంభమేళా జరగనున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూపీలోని ప్రయాగ్రాజ్ పరిధిలో మరో కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ జిల్లాకు మహాకుంభమేళ అనే పేరుతో ఉత్తర్వులు జారీ చేసింది వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్లో మహా కుంభమేళా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూపీలో మరో కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేసింది. ప్రయాగ్రాజ్ జిల్లా పరిధిలో […]Read More
బెండకాయలో శరీరానికి మేలు చేసే విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. బెండకాయతోపాలు కాకరకాయలను, టీ, పొట్లకాయ, ముల్లంగి వంటి ఆహారాలతో తింటే ఎక్కువ హాని చేస్తుంది. ఇవి మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్, డయేరియా, కడుపు నొప్పి వంటి జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది. Health Tips: ఆరోగ్యంగా ఉండేందుకు ఆకుపచ్చని కూరగాయలను తినమని వైద్యులు సలహా ఇస్తారు. బెండకాయలో విటమిన్ కె, సి, ఫోలేట్, మెగ్నీషియం, విటమిన్ బి, మాంగనీస్ మొదలైన పోషకాలు ఉన్నాయి. ఏది శరీరానికి మేలు […]Read More
తెలంగాణలో వచ్చే ఏడాది నుంచి పదో తరగతి పరీక్షలను 100 మార్కులకే నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. వచ్చే ఏడాది 2024-2025 నుంచి ఈ విధానాన్ని అమలులోకి తీసుకురానున్నట్లు విద్యాశాఖ అధికారి తెలిపారు. తెలంగాణలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షల్లో మార్పులు చేస్తున్నట్లు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 80 మార్కులకు ఉన్న పరీక్ష పేపర్ను ఇకపై 100 మార్కులకే ఉండనుందని తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరం 2024-2025 నుంచి 100 మార్కులకే పరీక్ష పేపర్ […]Read More
AP Pensions: చంద్రబాబు సర్కార్ పింఛన్ పంపిణీపై కీలక నిర్ణయం తీసుకుంది. ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా కింద ఇచ్చే పింఛన్ పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 1 ఆదివారం కావడంతో నవంబర్ 30వ తేదీన పింఛన్ పంపిణీ చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలో పెన్షన్ దారులు ఒక రోజు ముందే పింఛన్ అందుకోనున్నారు. కాగా అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్.. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రూ.3000 ఉన్న పింఛన్ […]Read More
ఏపీలో మెగా డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఈ పరీక్షకు సంబంధించిన సిలబస్ను రాష్ట్ర విద్యా శాఖ విడుదల చేసింది. ఈ సిలబస్ను ఏపీ డీఎస్సీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. మొత్తం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీని సీఎం చంద్రబాబు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో మెగా డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఈ పరీక్షకు సంబంధించిన సిలబస్ను రాష్ట్ర విద్యా శాఖ విడుదల చేసింది. ఈ సిలబస్ను ఏపీ డీఎస్సీ వెబ్ […]Read More