తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులను వ్యతిరేకిస్తూ రచయిత జూలూరి గౌరీ శంకర్ హైకోర్టును ఆశ్రయించారు. డిసెంబర్ 9న సచివాలయంలో విగ్రహ ప్రతిష్టను నిలిపివేయాలని పిల్ వేశారు. విగ్రహంలో మార్పులను ప్రజలు, రచయితలు, కవులు, కళాకారులు వ్యతిరేకిస్తున్నట్లు ఆయన అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులను వ్యతిరేకిస్తూ తెలంగాణ రచయిత జూలూరి గౌరీ శంకర్ హైకోర్టును ఆశ్రయించారు. డిసెంబర్ 9న సచివాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టను నిలిపివేయాలని పిల్ వేశారు. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులను […]Read More
హరీష్రావును విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తతు అక్కడికి చేరుకున్నారు. బీఆర్ఎస్ లీడర్ హరీష్రావు అరెస్ట్ను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణుల ధర్నాకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ముందు హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ నాయకులు ఆంధోళనకు దిగారు. మాజీ మంత్రి హరీశ్ రావును గచ్చిబౌలి పోలీసులు గురువారం ఉదయం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. హరీశ్ రావు అరెస్ట్ ను నిరసిస్తూ […]Read More
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం ఆర్టీసీ చరిత్రలోనే ఒక విప్లవమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనలో నష్టాలపాలైన సంస్థను లాభాలబాట పట్టించామన్నారు. కొత్తలోగో ఆవిష్కరించి.. హైదరాబాద్ లో ఇకపై డీజిల్ బస్సులు, ఆటోలకు స్వస్తిపలికేలా చర్యలు తీసుకుంటామన్నారు TGS RTC: కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణ ఆర్టీసీ చరిత్రలోనే ఒక విప్లవమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో 43 వేల మంది ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. కేసీఆర్ […]Read More
మొత్తానికి మహారాష్ట్ర సీఎం ఎవరో తెలిసిపోయింది. సీఎంగా దేవంద్ర ఫడ్నవీస్ ,డిప్యూటీ సీఎంగా శిండే కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రమాణం చేసే టైమ్లో శిండే తన సొంత ప్రసంగం చదవడంతో స్టేజ్ మీద కూర్చొన్న ప్రధాని మోదీతో సహా అందరూ షాక్ అయ్యారు. మహారాష్ట్ర సీఎం ఎవరు అన్న దాని మీద దాదాపు పదిరోజుల పాటూ ఉత్కంఠత కొనసాగింది. ఎట్టకేలకు దానికి తెరపడి ఈరోజు దేవంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, ఏక్నాథ్ శిండేబఎన్సీపీ అధినేత అజిత్ […]Read More
Stella Ship Seized : రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తూ కాకినాడ పోర్టులో పట్టుబడిన స్టెల్లా షిప్ ను సీజ్ చేసినట్లు కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. ఈ వ్యవహారంపై విచారణకు ఐదుగురి సభ్యులతో కమిటీ వేశామన్నారు. షిప్ లో 640 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఎట్టకేలకు అధికార యంత్రాంగం కదిలింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల కాకినాడ పోర్టులో పర్యటించారు. రేషన్ […]Read More
AP Cabinet: ఏపీలో క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి మరో రెండేళ్ల గడువు పొడిగించారు. ఆర్జీజీఎస్ ద్వారా సులభంగా పౌర సేవల్ని అందించాలని నిర్ణయించారు. క్యాబినెట్లో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు ఇవే… AP Cabinet: ఆంధ్రప్రదేశ్లో పలు కారణాలతో ప్రభుత్వం కేటాయించినా ఇళ్ల నిర్మాణాలు చేపట్టని వారికి రాష్ట్రప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఇళ్ల నిర్మాణ గడువును మరో రెండేళ్లు పొడిగించారు. ప్రధాన్ మంత్రి […]Read More
Polavaram Dues: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన పునరావాసం, పరిహారం, భూసేకరణల కోసం ప్రభుత్వం రూ. 996 కోట్లను విడుదల చేసింది. 2026నాటికి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. Polavaram Dues: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును ఒక యజ్ఞంలా, 2027 నాటికి నిర్మాణం పూర్తి చేసేలా సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు మంత్రి నిమ్మల తెలిపారు. డిసెంబర్ రెండోవారంలో ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టును […]Read More
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం గురించి ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. పథకాన్ని త్వరలోనే అమలు చేయనున్నట్లు చెప్పారు. APS RTC: ఏపీలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..ఎన్నికల సమయంలో ఇచ్చిన టీడీపీ కూటమి ఇచ్చిన హామీ ఇది. ఈ హామీ అమలు కోసం రాష్ట్రంలోని మహిళలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పొరుగున ఉన్న కర్ణాటక, తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉంది. దీంతో ఏపీలో […]Read More
ఏపీ మంత్రి లోకేశ్ గవర్నమెంట్ కాలేజీల్లో అటెండెన్స్ ,విద్యా ప్రమాణాలను మరింత పెంచడం కోసం మరో ప్రతిష్టాత్మక నిర్ణయాన్నితీకున్నారు.ఇక నుంచి ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్నా భోజనం అందించాలని నిర్ణయించారు. AP Minister Lokesh: ఏపీలోని గవర్నమెంట్ కాలేజీల్లో అటెండెన్స్ ,విద్యా ప్రమాణాలను మరింత పెంచడం కోసం మంత్రి నారా లోకేష్ మరో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక నుంచి ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్నాభోజనం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్యా […]Read More
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని నగరంలో ఇంటి స్థలం కొన్నారు. అమరావతిలోని వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల ప్లాట్ కొనుగొలు చేశారు. ఈ ప్లేస్ లో ఆయన సొంతిల్లు నిర్మించుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన అతిథి గృహంలో ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని నగరంలో 5 ఎకరాల స్థలం కొన్నారు. అమరావతి పరిధిలో బాబు వ్యక్తిగత వినియోగానికి 5 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమి జడ్జిల బంగ్లాలు, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్, […]Read More