నటుడు వెంకటేష్ ఫ్యామిలీకి ఏపీ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. విశాఖ రామానాయుడు స్టూడియో భూముల్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు వేసి విల్లాలు కట్టాలనుకున్న 15.17 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోనుంది. AP: నటుడు వెంకటేష్ ఫ్యామిలీకి ఏపీ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. విశాఖ రామానాయుడు స్టూడియో భూముల్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు వేసి విల్లాలు కట్టాలనుకున్న 15.17 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోనుంది. ఈ మేరకు వైఎస్ […]Read More
ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల అకస్మాత్తుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ‘శుక్రవారం అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల అకస్మాత్తుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. శనివారం అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి […]Read More
మాంసాహార ప్రియుల్లో సీ ఫుడ్ ప్రియులు వేరు. చేపలు, రొయ్యలు, పీతలు వంటి రకరకాల సీ ఫుడ్స్ ఉన్నాయి. అయితే వీటిల్లో అత్యంత ఆరోగ్యకరమైనవి చేపలు. ఈ చేపలలో ఎన్నో రకాలున్నాయి. అదే విధంగా ఈ చేపలను కూర, పులుసు, వేపుడు, బిర్యానీ, పికిల్ ఇలా ఎన్నో రకాలుగా వండుకోవచ్చు. అయితే ఒకొక్క ప్రాంతంలో ఒకొక్క విధంగా చేపలతో కూరలను తయారు చేస్తారు. ముఖ్యంగా చేపలు అంటే చాలు పులుసు పెట్టుకోవడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. ఈ […]Read More
ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజూ సమతుల్య ఆహారం, సరైన నిద్ర, ఒత్తిడి లేని జీవితం చాలా ముఖ్యం. అయితే ఈ రోజుల్లో ప్రజలు ఏదో ఒక కారణం వల్ల ఒత్తిడికి గురవుతూనే ఉన్నారు. దీంతో చాలా మంది సరిగ్గా నిద్రపోలేకపోతున్నారు. అటువంటి పరిస్థితిలో ఒత్తిడిని తగ్గించుకుంటేనే సరైన నిద్ర పోవడానికి అవకాశం ఉంది. కనుక ఒత్తిడిని తగ్గించి నిద్రనిచ్చే యోగాసనాలను ట్రై చేయండి.. ప్రస్తుతం ప్రజలు బిజీబిజీ లైఫ్ ని గడుపుతున్నారు. స్త్రీ పురుషులు అనే తేడా లేదు.. […]Read More
సీజన్ ఏదైనా చికెన్ తినకుండా ఉండలేరు కొందరు. అలాంటి వారి కోసమే చికెన్ లో ఎన్నో వెరైటీ డిషెస్ పుట్టుకొచ్చాయి. అందులో ఎవర్ గ్రీన్ రెసిపీ చికెన్ లాలిపాప్స్. వీటిని సాధారణంగా ఇంట్లో చేసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపరు. కారణం దీని తయారీ విధానం భారీగా ఉంటుందేమోనని.. కానీ ఈ రెసిపీని ఇలా ఓ సారి ట్రై చేస్తే ఎప్పుడైనా ఈజీగా చేసేస్తారు. అకెషన్ ఏదైనా నాన్వెజ్ ప్రియులకు చికెన్ ఉండాల్సిందే. అయితే చికెన్ తో ఎన్నో […]Read More
తప్పుడు సామర్థ్యం ఉన్న ఏసీని ఎంచుకుంటే అది గదిని సరిగ్గా చల్లబరచ లేకపోవచ్చు లేదా విద్యుత్ బిల్లు పెరుగుతుంది. అందుకే 1 టన్ను, 1.5 టన్ను AC మధ్య సరైన ఎంపిక చేసుకోవడం ముఖ్యం.గదిని బట్టి ఏసీ కెపాసిటీని ఎంచుకోకపోతే అది చాలా సమస్యలను కలిగిస్తుంది. AC: వేసవి ప్రారంభం కావడంతో ACలు, కూలర్లు, ఫ్యాన్లకు డిమాండ్ పెరుగుతోంది. దేశాన్ని వణికిస్తున్న వేడిగాలుల నుండి తప్పించుకోవడానికి ఇళ్లలో ఏసీలు ఏర్పాటు చేసుకోవడం అనివార్యమైపోయింది. అటువంటి పరిస్థితిలో సరైన ACని […]Read More
ఈ రోజుల్లో అందరూ ఫిట్గా కనిపించాలని కోరుకుంటారు. బరువు తగ్గడం, బొడ్డు కొవ్వును తగ్గించడం చాలా మందికి ఫిట్నెస్ లక్ష్యం. ఈ లక్ష్యం బరువు తగ్గించడమే కాదు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. బరువు తగ్గడానికి రెగ్యులర్ వాకింగ్ బెస్ట్ ఆప్షన్. రోజూ నడవడం వల్ల చాలా కేలరీలు బర్న్ అవుతాయి. ఇది మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. దాదాపు ప్రతి ఒక్కరూ వాకింగ్ చేయవచ్చు. ఏ వయసు వారైనా సరే దీన్ని ఈజీగా చేయవచ్చు. […]Read More
Andhra Pradesh Ration Distribution Toor Dal: ఏపీలో నేటి నుంచి ప్రభుత్వం రేషన్ను పంపిణీ చేయనుంది. అయితే ఈ నెల కూడా కష్టమే అంటున్నారు. ప్రస్తుతం కేవలం బియ్యం, పంచదార సరఫరా చేస్తున్నారు.. కందిపప్పు సరఫరా మే నెల నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. గతంలోనూ కందిపప్పు సరఫరా అంతకంతకూ తక్కువైంది.. ప్రభుత్వం మే నెలనుంచి కందిపప్పు సరఫరా చేస్తామని చెబుతున్నారు. రేషన్కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో రేషన్కార్డులు ఉన్నవారికి ఈ నెల […]Read More
బెట్టింగ్ యాప్ల కేసు విచారణ..ఇప్పటివరకూ ఒక లెక్క ఇకపై ఒక లెక్క అంటున్నారు పోలీసులు. అమాయకుల ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ దందాను ఉపేక్షించేలేదన్న సీఎం ఆదేశాలతో.. దూకుడు పెంచే పనిలో పడ్డారు పోలీసులు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ఓనర్లపై కేసులు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి… బెట్టింగ్ యాప్లపై మరింత సీరియస్గా దృష్టిపెట్టింది..తెలంగాణ ప్రభుత్వం. యాప్ నిర్వాహకుల పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. బెట్టింగ్ యాప్లపై కఠినంగా ఉంటామని ఇటీవలే అసెంబ్లీలో ప్రకటించారు..సీఎం రేవంత్రెడ్డి. […]Read More
తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. టెన్త్ పరీక్షల్లో ఈసారి రోజుకో చిత్రం చోటు చేసుకుంటుంది. ఇప్పటికే నకిరేకల్, మంచిర్యాల జిల్లాలలో పరీక్ష పేపర్ల మార్పుతో పాటు విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే తాజాగా కామారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఘటన మరో టైపు. దీంతో తండ్రి కొడుకులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. టెన్త్ పరీక్షల్లో ఈసారి రోజుకో చిత్రం చోటు చేసుకుంటుంది. ఇప్పటికే నకిరేకల్, […]Read More