Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను చంపేస్తామని బెదిరింపు కాల్స్ వచ్చాయి. పవన్ పేషీకి బెదిరింపు కాల్స్, అభ్యంతరమైన మెసేజ్ లు వచ్చాయని అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను చంపేస్తామని బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆయన పేషీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్, అభ్యంతరకర భాషతో మెసేజ్ వచ్చాయని అధికారులు తెలిపారు. […]Read More
Manchu Family Issue : మంచు ఫ్యామిలీ వివాదం పోలీస్ స్టేషన్ కు చేరింది. హీరో మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. నిన్న జరిగిన దాడిపై మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మంచు ఫ్యామిలీ వివాదం మరింత ముదురుతోంది. హీరో మంచు మనోజ్ సోమవారం సాయంత్రం హైదరాబాద్ లోని పహాడీ షరీఫ్ పోలీసు స్టేషన్ కు వెళ్లారు. నిన్న జరిగిన దాడిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. […]Read More
అయితే తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే అది సొంత కొడుకులు, కూతుర్లు కాదు. ఒక కోడలు తన మామపై దాడి చేసింది. మామ పై విచక్షణారహితంగా చెప్పుతో దాడి చేసింది. వీల్ చైర్పై లేవలేని స్థితిలో ఉన్నా.. ఆ కోడలు కనికరించలేదు. ఏకంగా చెప్పుతో మామ ముఖంపై పదే పదే దాడి చేసింది. కాళ్లు పట్టుకొని వేడుకున్నా ఆ కోడలి మనసు కరగలేదు. ఈ ఘటన నల్గొండ – వేములపల్లి మండలం […]Read More
నేడు డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి నూతన విగ్రహన్ని సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 6 గంటలకు ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. సోమవారం సాయంత్రం 5 నుంచి రాత్రి 10 వరకు అటుగా వెళ్లే వాహనాలను మల్లించనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం విజయోత్సవాలను నిర్వహిస్తుంది. అందులో భాగంగా నేడు డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి నూతన విగ్రహన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 6 గంటలకు […]Read More
వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న కుంభమేళాకు తరలివచ్చే యాత్రికుల కోసం ఏర్పాట్లు చేసేందుకు రైల్వేశాఖ రెడీ అవుతోంది. ఇందుకోసం 3 వేల ప్రత్యేక రైళ్లతో కలిపి మొత్తంగా 13 వేల రైళ్లను నడపనున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వెష్ణవ్ తెలిపారు. వచ్చే ఏడాది జనవరిలో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం కోసం అధికారులు భారీ ఏర్పా్ట్లు చేస్తున్నారు. ఈ వేడుకలు వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం […]Read More
కేంద్ర సాయుధ బలగాలు, అస్సాం రైఫిల్స్లో 1,00,204 ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ ఖాళీలను UPSC, SSC ద్వారా వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటుందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ పేర్కొన్నారు. నిరుద్యోగులకు గుడ్ న్యూస్. భారీ నోటిఫికేషన్కు రంగం సిద్ధమైంది. ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పారు. కేంద్ర సాయుధ బలగాలు, అస్సాం రైఫిల్స్ విభాగాల్లో లక్షకు పైగా […]Read More
ప్రజా పాలన విజయోత్సవాల్లో తెలంగాణ ప్రభుత్వం ట్యాంక్ బండ్పై ఎయిర్ షో ఏర్పాటు చేసింది. 9 సూర్య కిరణ్ జెట్ విమానాలు ఎయిర్ షోలో పాల్గొన్నాయి. డిసెంబర్ 8 సాయంత్రం ఎయిర్ ఫోర్స్ వైమానిక విన్యాసాలు చేయడం ప్రారంభించింది. దీనికి CM, మంత్రులు, అధికారులు హాజరైయ్యారు. ప్రజా పాలన విజయోత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆదివారం ట్యాంక్ బండ్పై ఎయిర్ షో ఏర్పాటు చేసింది. హైదరాబాద్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వరంలో వైమానికి విన్యాసాలు ప్రదర్శించాయి. […]Read More
రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని నేడు సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ రోజు సాయంత్రం 6:05 గంటలకు దాదాపు లక్ష మంది మహిళల సమక్షంలో విగ్రహావిష్కరణ చేయనున్నారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర సచివాలయంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఏర్పాట్లు కూడా ఘనంగా చేశారు. ఈ రోజు సాయంత్రం […]Read More
తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. హైదరాబాద్లో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో డిసెంబర్ 8 నుంచి 16 వరకు నియామక ర్యాలీ జరుగనుంది. తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇండియన్ ఆర్మీ పదోతరగతి ఉత్తీర్ణులైన యువకులకు అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనుంది. డిసెంబర్ 8 నుంచి 16 వరకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఈ ర్యాలీ ఉంటుందని ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా అగ్నివీర్ […]Read More
నేటి నుంచి ఏపీలో గ్రామ రెవెన్యూ సదస్సులు ప్రారంభం కానున్నాయి. మీ భూమి-మీ హక్కు పేరుతో కూటమి ప్రభుత్వం 2025 జనవరి 8వ తేదీ వరకు మొత్తం 33 రోజుల పాటు ఈ సదస్సును నిర్వహించనుంది. ఈ సదస్సు నిర్వహించడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏపీలో నేటి నుంచి గ్రామ రెవెన్యూ సదస్సులు ప్రారంభం కానున్నాయి. గత ప్రభుత్వం తీసుకొచ్చిన భూహక్కు.. భూరక్ష పథకం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. దీంతో భూ సమస్యలను […]Read More