సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. 190 కొత్త 108 అంబులెన్సు వాహనాలు కొనుగోలు చేయాలన్నారు. ఇక నుంచి 108, 104 వాహనాల సేవలకు సింగిల్ సర్వీస్ ప్రొవైడర్ ఉంచాలని నిర్ణయించారు. అలాగే 108 సిబ్బంది, డ్రైవర్లకు అదనంగా రూ.4వేలు ఇవ్వాలని పేర్కొన్నారు రోడ్డు ప్రమాదాలు, ఇతర విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడేవి అంబులెన్సులు. సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులు, రోగుల ప్రాణాలను కాపాడటంలో అంబులెన్సు సిబ్బంది ఎప్పుడూ ముందుంటారు. ప్రమాద సమయంలో 108 నెంబర్కు కాల్ […]Read More
హైదరాబాద్ మెట్రోపై ఎన్నో విమర్శలు వచ్చినా.. పీపీపీ విధానమే సరైనదని, ఈ పద్ధతిని కొనసాగిస్తూ అంతర్జాతీయ టెండర్లకు వెళ్లండని అప్పట్లో నాటి ప్రధాని మన్మోహన్సింగ్(Manmohan Singh) ప్రోత్సహిస్తూ తమకు మద్దతుగా నిలిచారని హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ మెట్రోపై ఎన్నో విమర్శలు వచ్చినా.. పీపీపీ విధానమే సరైనదని, ఈ పద్ధతిని కొనసాగిస్తూ అంతర్జాతీయ టెండర్లకు వెళ్లండని అప్పట్లో నాటి ప్రధాని మన్మోహన్సింగ్(Manmohan Singh) ప్రోత్సహిస్తూ తమకు మద్దతుగా నిలిచారని హైదరాబాద్ […]Read More
ఎవరు మోపిన భారం? సంపద సృష్టిస్తామంటూ జనం నెత్తిన చంద్రబాబు 15,485 కోట్ల భారం మోపారని జగన్ రోత పత్రిక వాపోయింది. ఇందులో… రూ.6,072.86 కోట్ల వసూలు మొదలైందని, జనవరి నుంచి 9,412.50 కోట్లు వసూలు చేస్తారని శోకాలు పెట్టింది. ఈ లెక్కలు నిజమే అయినప్పటికీ… ఈ భారం పిందెవరన్నదే అసలు ప్రశ్న! దీనికి సమాధానం… 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి… 2022లో సెప్టెంబరు 29, డిసెంబరు 22, మార్చి 23, మే 30వ తేదీల్లో మూడు […]Read More
Manmohan Singh News: ఆర్థిక సంస్కరణల పితామహుడు, పదేళ్లపాటు దేశాన్ని ఏలిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్లో ఆయన తుది శ్వాస విడిచారు. Manmohan Singh Death: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తండ్రి చెప్పిన మాటను అమలు చేసి ఉంటే డాక్టర్ మాత్రమే అయ్యేవారు. తండ్రి సలహా మేరకు మన్మోహన్ సింగ్ ప్రీ-మెడికల్ కోర్సులో అడ్మిషన్ తీసుకున్నారు. కానీ విధి వేరేలా రాసి ఉంది. మెడిసిన్,సైన్స్ చదవాలనే ఆసక్తి లేకపోవడంతో మనసు […]Read More
కజికిస్తాన్లోని అక్టౌ నగరంలో విమానం కుప్పకూలిన ప్రమాద ఘటన చోటుచేసుకుంది. 109 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇందులో మృతుల సంఖ్య 38కి చేరింది. కజకిస్తాన్ విమాన ప్రయాణంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం మరణించిన వారి సంఖ్య 38కి చేరింది. కజకిస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. అజర్బైజాన్ ఎయిర్లైన్స్కు చెందిన ఓ ప్రయాణికుల విమానం అక్టౌ సమీపంలో కుప్పకూలిపోయింది. ఈ విమానంలో మొత్తం 67 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందితో కలిపి […]Read More
తెలంగాణ గ్రూప్-3 అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఆన్సర్ కీ తోపాటు పరీక్ష ఫలితాలను విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 30లోగా అధికారిక వెబ్సైట్ www.tspsc.gov.inలో అందుబాటులో ఉంచనున్నట్లు సమాచారం. TGPSC: తెలంగాణ గ్రూప్-3 అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఆన్సర్ కీ తోపాటు పరీక్ష ఫలితాలను విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పరీక్షకు హాజరైన లక్షల మంది అభ్యర్థులు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. కటాఫ్ మార్కులతో […]Read More
మెదక్ లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డిని స్థానిక ఎంపీ రఘునందన్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. మెదక్ కు మంజూరైన మెడికల్ కాలేజీ నిర్మాణానికి 20 ఎకరాల భూమి, రూ. 250 కోట్ల నిధుల మంజూరు చేయాలన్నారు. ఈ మేరకు వినతి పత్రం అందించారు. తెలంగాణ బీజేపీ కీలక నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఈ రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పాపన్నపేట మండలం ఏడుపాయల అమ్మవారి […]Read More
ప్రస్తుతం టాలీవుడ్లో ఒక న్యూస్ బాగా హల్ చల్ చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తన పబ్లిక్ రిలేషన్స్, పర్శనల్ మేనేజర్ లను ఉద్యోగాలను తొలగించారు. డబ్బులకు సంబంధించిన వ్యవహారాల్లో తేడా రావడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తన పబ్లిక్ రిలేషన్స్, మేనేజర్ జీకే మోహన్, పర్సనల్ మేనేజర్గా పనిచేస్తున్న బాబీలను ఉద్యోగం నుంచి తొలగించారు. సడెన్గా ఈ డెసిషన్ తీసుకోవడంతో ఈ న్యూస్ తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. అయితే […]Read More
నేడు ఉదయం పది గంటలకు సినీ పెద్దలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నారు. బంజారాహిల్స్ లోని పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో వీరు సమావేశం కానున్నారు.దిల్ రాజు, చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్ తో పాటూ పలువురు నిర్మాతలు, దర్శకులు రేవంత్ ను కలవనున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్ట్..ఈ విషయాలు తెలుగు సినిమా ఇండస్ట్రీని పెద్ద కుదుపుకు గురిచేశాయి. ఈ విషయాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్గా […]Read More
ఏపీలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది.ఎప్పుడో వేసవి కాలం అంటే ఏప్రిల్ , మే నెలలో కనిపించే తాటి ముంజలు, మామిడి పండ్లు.. మూడు నెలలు ముందుగానే దర్శనమిచ్చాయి. విచిత్రంగా డిసెంబర్లోనే తాటి ముంజలు, మామిడి పండ్లు అందుబాటులోకి రావడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. విజయవాడలో తాటి ముంజలు, మామిడి పండ్లను రోడ్లు పక్కన ఉంచి విక్రయిస్తున్నారు. . ఇదంతా చూసి కొందరు ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు వీటిని కొనుగోలు చేసి ఇంటికి తీసుకువెళ్తున్నారు. వాస్తవానికి ఏటా వేసవికాలంలో, […]Read More