ఏపీలో ఇంటర్ ఫస్ట ఇయర్ పరీక్షలు రద్దు అంటూ ఈ రోజు ఉదయం నుంచి వార్తలు వచ్చాయి. దీంతో బోర్డు ఈ అంశంపై స్పందించింది. పరీక్షల రద్దు వార్త అవాస్తవమని స్పష్టం చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయమై ఎలాంటి అపోహలకు గురి కావొద్దని స్పష్టం చేసింది. ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దు అంటూ ఈ రోజు ఉదయం నుంచి ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై ఇంటర్ బోర్డు స్పందించింది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం […]Read More
తాను 15 ఏళ్లు పొత్తులో ఉండాలనుకున్నానని.. ఇందుకు అధికారులు సహకరించాలని ఈ రోజు పిఠాపురంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అధికారులకు హనీమూన్ పీరియడ్ అయిపోయిందన్నారు. తిరుపతి ఘటనపై టీటీడీ చైర్మన్, ఈవో, పాలకమండలి క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు ఏపీ డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ రోజు పిఠాపురంలో పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. తాను 15 ఏళ్లు పొత్తులో ఉండాలనుకున్నానన్నారు. కానీ అధికారులు సహకరించట్లేదన్నారు. అధికారులు సహకరిస్తేనే ఇది సాధ్యమవుతుందన్నారు. అధికారులకు […]Read More
హైదరాబాదులో హైడ్రా కూల్చివేతలు కంటిన్యూ అవుతున్నాయి. ఇవాళ మణికొండలో నెక్నాంపూర్ లేక్ వ్యూ విల్లాస్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు.చెరువు కబ్జా చేసి.. అక్రమంగా నిర్మాణాల చేపట్టినట్లు హైడ్రా గుర్తించింది. హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు మరోసారి మొదలు అయ్యాయి. ఈరోజు మణికొండలో నెక్నాంపూర్ లేక్ వ్యూ విల్లాస్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. నెక్నాంపూర్ చెరువు కబ్జా చేసి.. అక్రమంగా నిర్మాణాల చేసినట్లు హైడ్రా గుర్తించింది. నెక్నాంపూర్ చెరువు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు.. […]Read More
రైతు భరోసాపై సీఎం రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. సాగు చేసేందుకు అనుగుణంగా ఉండి పంట వేయకపోయినా రైతు భరోసా ఇవ్వాలని కలెక్టర్ల సమావేశంలో సీఎం సూచించారు. జాబితాను పక్కాగా తయారు చేసి గ్రామ సభల్లో ప్రచురించాలని ఆదేశించారు రైతు భరోసాపై సీఎం రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. సాగు చేసేందుకు అనుగుణంగా ఉండి పంట వేయకపోయినా రైతు భరోసా ఇవ్వాలని కలెక్టర్ల సమావేశంలో సూచించారు. జాబితాను పక్కాగా తయారు చేసి గ్రామ సభల్లో […]Read More
మీకు కేక్ అంటే ఇష్టమేనా.. లొట్టలేసుకుంటూ తింటారా… ఈ విషయం తెలిస్తే అసలు కేక్ జోలికి వెళ్లరేమో.. ట్రేలలో నిల్వ చేసిన కేక్ల చుట్టూ ఎలుకలు విసర్జించిన మలం ఉందని తెలిస్తే వామ్మో అనక తప్పదు. మీకు కేక్ అంటే ఇష్టమేనా.. లొట్టలేసుకుంటూ తింటారా… ఈ విషయం తెలిస్తే అసలు కేక్ జోలికి వెళ్లరేమో.. ట్రేలలో నిల్వ చేసిన కేక్ల చుట్టూ ఎలుకలు విసర్జించిన మలం ఉందని తెలిస్తే వామ్మో అనక తప్పదు. అల్వాల్, సికింద్రాబాద్లోని వివిధ […]Read More
విజయవాడ పాయికాపురంలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం సందర్భంగా రమ్య అనే సీనియర్ ఇంటర్ బైపీసీ విద్యార్థిని చెప్పిన సమస్యపై మంత్రి నారా లోకేశ్ వెంటనే స్పందించారు. ఆయన స్పందన గంటల వ్యవధిలోనే కార్యరూపం దాల్చింది. అమరావతి: డైనమిక్ మినిస్టర్ పనితీరు ఎలా ఉంటుందో మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) చేతల్లో చూపించారు. సమస్య (Problem) చెప్పిన గంటల వ్యవధిలో అక్కడ సీసీ కెమెరాలు (CCTV Cameras) ఏర్పాటు చేయించారు. విజయవాడ పాయికాపురంలో […]Read More
ఫొటోలో కనిపిస్తున్న ఈ చీర పొడవు ఐదున్నర అడుగులు. వెడల్పు 48 ఇంచులు. ఇది అగ్గిపెట్టెలో ఇమిడిపోతుంది. ఫొటోలో కనిపిస్తున్న ఈ చీర పొడవు ఐదున్నర అడుగులు. వెడల్పు 48 ఇంచులు. ఇది అగ్గిపెట్టెలో ఇమిడిపోతుంది. సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు నల్లా విజయ్ దీన్ని తన స్వహస్తాలతో రూపొందించారు. తిరుమల శ్రీవారికి సమర్పించేందుకు దీన్ని 15 రోజులు కష్టపడి తయారు చేసినట్లు విజయ్ తెలిపారు.Read More
సీఎంఆర్ కళాశాల బాలికల వసతిగృహం ఘటనపై విచారణకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. కమిటీ ద్వారా వాస్తవాలను బయటకు తెచ్చేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. సీఎంఆర్ కళాశాల బాలికల వసతిగృహం ఘటనపై విచారణకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. కమిటీ ద్వారా వాస్తవాలను బయటకు తెచ్చేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. కళాశాల వసతి గృహంలో బాత్రూమ్ వెంటిలేటర్ నుంచి వీడియోలు చిత్రీకరిస్తున్నారని విద్యార్థులు రెండు రోజులుగా నిరసనలు చేస్తున్న […]Read More
గ్రామాలకు రోడ్లు లేవనే మాట తనకు ఇక మీదట వినపడొద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ప్రతీ గ్రామం నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు ఉండాలన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు, ఆర్ అండ్ బీ, నేషనల్ హైవే ప్రాజెక్టులపై సీఎం సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో రీజనల్ రింగ్ రోడ్డు, ఆర్ అండ్ బీ, నేషనల్ హైవే ప్రాజెక్టులపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమీక్ష నిర్వహించారు. రీజనల్ రింగ్ […]Read More
యువతరం ఓజీ ఓజీ కాదు శ్రీ శ్రీ అని అరవాలంటూ విజయవాడ బుక్ ఫెయిర్ ప్రారంభోత్సవంలో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పుస్తక పఠనమే తన బలమన్నారు. పుస్తకాలు చదివే అలవాటు లేకుంటే తానే ఏమై పోయేవాడినోనని, జ్ఞానమున్నా సమాజం కావాలని తాను కలగంటున్నట్లు చెప్పారు. Pawan: పుస్తక పఠనమే తన బలమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. నిజంగా పుస్తకాలు చదివే అలవాటు లేకుంటే తానే ఏమై పోయేవాడినోననంటూ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ […]Read More