ఏపీ ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం కోసం నేటి నుంచి స్త్రీ పథకం ప్రారంభం కానుంది. ఏపీ రాష్ట్రానికి చెందిన మహిళలు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటరు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ చూపించి ఉచిత ప్రయాణం చేయవచ్చని కూటమి ప్రభుత్వం తెలిపింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని తెలిపింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఇది ఒకటి. స్త్రీ పథకం కింద ఆగస్టు […]Read More
హైదరాబాద్లోని పలు కాలనీలకు విద్యుత్ శాఖ బిగ్ అలెర్ట్ ప్రకటించింది. సాంకేతిక మరమ్మతుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో నేడు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. మహేష్ నగర్, ఎంజే కాలనీ ఫీడర్ల పరిధిలో విద్యుత్ కోత విధించనున్నారు. Electricity Big Alert : హైదరాబాద్లోని పలు కాలనీలకు విద్యుత్ శాఖ బిగ్ అలెర్ట్ ప్రకటించింది. సాంకేతిక మరమ్మతుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో నేడు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తన్నట్లు తెలిపింది. నగరంలోని మహేష్ నగర్, ఎంజే […]Read More
భారతదేశ చరిత్రలో ఆగస్టు 15, జనవరి 26 తేదీలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రెండు తేదీల్లో జాతీయ పండుగలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. అయితే, చాలామందికి ఈ రెండు పండుగలకు ఉన్న తేడాపై స్పష్టమైన అవగాహన ఉండదు. స్వాతంత్ర్య దినోత్సవం అంటే ఏమిటి? గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటి? ఈ రెండింటిలో ఏది గొప్ప పండుగ అనే చర్చలు తరచుగా వినిపిస్తాయి. ఇప్పుడు ఈ రెండు జాతీయ పండుగలకు మధ్య ఉన్న ప్రధాన తేడాలను తెలుసుకుందాం.. […]Read More
హైదరాబాద్లో డ్రైవర్ లేకుండానే నడిచే మినీ బస్సులు సందడి చేస్తున్నాయి. ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్లో ప్రత్యేకంగా రూపొందించిన ఈ విద్యుత్ బస్సులు, అత్యాధునిక సాంకేతికతతో నడుస్తున్నాయి. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ… ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయి. సాంకేతికతలో మరో ముందడుగు పడింది. డ్రైవర్ అవసరం లేని మినీ బస్సులు ఇప్పుడు హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇవి ప్రస్తుతం ప్రజల కోసం కాకుండా వినియోగంలో ఉన్నాయి. ఐఐటీ హైదరాబాద్ అభివృద్ధి చేసిన అత్యాధునిక […]Read More
మన కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం సరైన ఆహారాన్ని తీసుకోవడం చాలా చాలా ముఖ్యం. విటమిన్ లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు ఉన్న ఆహారాలు చూపు ను మెరుగుపరచడంలో సహాయపడతాయి. కళ్ల ఆరోగ్యానికి మంచిగా పనిచేసే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. మన కళ్ల ఆరోగ్యం బాగా ఉండాలంటే.. వాటికి కావాల్సిన పోషకాలతో నిండిన ఆహారాన్ని రోజూ తినడం చాలా అవసరం. ప్రతి రోజూ సరైన ఆహార పదార్థాలను తీసుకుంటే.. కళ్లకు అవసరమైన శక్తి లభిస్తుంది. ఇప్పుడు […]Read More
ప్రభుత్వం అర్హులకే ఇళ్లు అందించాలనే ఉద్దేశంతో పక్కగా చర్యలు తీసుకుంటున్నా.. కొన్ని గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శుల నిర్లక్ష్యంతో అనర్హులకూ ఈ పథకం కింద ఇళ్లు మంజూరయ్యాయి. వారు అప్లోడ్ చేసిన ఫొటోల ఆధారంగా, ముందుగానే బేస్మెంట్ వరకు నిర్మాణం చేసిన వారికి కూడా అప్రూవల్స్ లభించాయి. ఈ విషయంపై హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ సీరియస్గా తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం పేదవారి సొంతింటి కలను సాకారం చేయడానికి ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అందరికీ తెలిసిందే..! తొలి […]Read More
ఆంధ్రప్రదేశ్లో నెలనెలా అందుతున్న సామాజిక భద్రతా పింఛన్లు లక్షల సంఖ్యలో ఉంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 65 లక్షల మందికిపైగా పింఛన్లు అందుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ పథకాల నిర్వహణకు ప్రభుత్వం నెలకు పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేస్తోంది. ప్రభుత్వానికి ఆర్థిక భారం అయినా పేదలకు మాత్రం పూర్తి స్థాయిలో ఉపయోగపడుతోంది. ఇప్పటివరకు భర్త చనిపోయిన తర్వాత పెన్షన్ రాక ఎదురు చూపులు చూసిన వితంతువుల కష్టాలు తీరాయి. వారి పెన్షన్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం […]Read More
ఆంధ్రప్రదేశ్లో సూపర్ సిక్స్ హామీల్లో మరొకటి అమలుచేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు అందించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. 46 లక్షల 85 వేల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయబోతుంది. ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన “సూపర్ సిక్స్” హామీల్లో కీలకమైన ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా శనివారం(ఆగస్టు 02) నుంచే అమలు చేయనున్నారు. మొదటి విడతలో రాష్ట్రంలోని 46.85 […]Read More
రాబోయే మూడు రోజులు రాయలసీమలో వర్షాల అలర్ట్..! ఉత్తర తమిళనాడులో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో అనంతపురం, కడప, చిత్తూరు, శ్రీసత్యసాయిలతో పాటు పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉత్తర తమిళనాడుకు నైరుతి దిశగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు పల్నాడుతో పాటు రాయలసీమ జిల్లాల్లో […]Read More
సైబర్ వలలో పడి హైదరాబాద్లోని ఓ సాఫ్ట్వేర్ రూ.3.92 కోట్లు పోగొట్టుకున్నాడు. పెట్టుబడులు పెడుతూ లాభాలు పొందొచ్చని సైబర్ కేటుగాల్లు చెప్పడంతో డబ్బంతా పెట్టేశాడు. వచ్చిన లాభాల షేర్ల సొమ్మును విత్ డ్రా చేసుకునే సమయంలో కేటుగాళ్లు మొహం చాటేశారు. తాజాగా సైబర్ నేరస్థుల నయా మోసం వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ ఉద్యోగికి వేసిన వలలో సైబర్ నేరగాళ్లు సక్సెస్ అయ్యారు. లాభాలొచ్చినట్లు బాధితుడ్ని నమ్మించి ఆఖరికి ముఖం చాటేశారు. ఈ క్రమంలోనే బాధితుడి నుంచి రూ.3 […]Read More