భారతీయుల వంట ఇల్లే ఔషదాల గని. మనం వంట కోసం ఉపయోగించే సుగంధ ద్రవ్యాలు చక్కెర నియంత్రణ, జ్ఞాపకశక్తి పెరుగుదల, ఉబ్బర సమస్యని నివారించడం వంటి అనేక ప్రయోజనాలను అందిస్తాయి, పరిశోధన ప్రకారం సుగంధ ద్రవ్యాలు మన వంటగదిలో ఒక ముఖ్యమైన భాగం. కూరగాయల రుచిని పెంచే సుగంధ ద్రవ్యాలు మన ఆరోగ్యానికి ఒక వరం లాంటివి. వీటిలోని ఆయుర్వేద, ఔషధ గుణాలు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. కనుక జూన్ 10న […]Read More
పుట్టగొడుగులు, చికెన్ రెండూ ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే ఆహార పదార్దాలే.. ఈ రెండిటిని కలిపి రకరకాల రుచికరమైన వంటకాలను తయారు చేసుకోవచ్చు. చికెన్ పుట్టగొడుగుల సాస్, పుట్టగొడుగుల చికెన్ మీట్బాల్స్, పుట్టగొడుగుల చికెన్ కర్రీ, పుట్టగొడుగుల చికెన్ ఫ్రైడ్ రైస్ వంటి టేస్టీ టేస్టీ కూరలు చెసుకోవచ్చు. ఈ రోజు నాన్ వెజ్ రెసిపీస్ లో భాగంగా మష్రూమ్స్ చికెన్ మసాలా కర్రీ తయారీ తెలుసుకుందాం.. కెన్, లేదా పుట్ట గొడుగులతో రోజూ ఇదేనా అంటూ ఇంట్లో […]Read More
మీరు గుడికి వెల్లప్పుడు లేదా ఏదైన పూజ పూజ చేసుకున్నప్పుడు బొట్టు పెట్టుకొనే ఉంటారు. అయితే నుదిటిపై ధరించే బొట్టు కేవలం మతపరమైన లేదా సాంస్కృతిక చిహ్నం మాత్రమే కాదు, దీనికి శాస్త్రీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మరి కనుబొమ్మల మధ్య ప్రాంతం బొట్టు పెట్టుకొంటే ప్రయోజనాలు ఏంటి.? ఈరోజు తెలుసుకుందాం.. ఒక మనిషి మంచిగా రెడీ అయి బయటకు వెళ్లిప్పుడు చాల మంది చూస్తుంటారు. దీంతో వారికీ నరదిష్టి తగులుతుంది. గుండ్రంగా బొట్టు పెట్టుకొంటే ఇది జరగదు. దీంతో నరదిష్టి […]Read More
బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంతో మంచిదని మనందరికీ తెలుసు. అయితే చాలా మంది ఆ పండు తిన్న తర్వాత దాని విత్తనాలను పనికిరానివిగా భావించి పడేస్తూ ఉంటారు. కానీ ఆయుర్వేదం ప్రకారం.. ఈ విత్తనాలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. బొప్పాయి విత్తనాల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి సంబంధించిన అనేక సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. జీర్ణ సమస్యలకు మంచి పరిష్కారం.. బొప్పాయి విత్తనాలు జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తాయి. అధిక గ్యాస్, […]Read More
తెలుగింటి ఆడబడుచులు జరుపుకునే ఘనమైన పండగ బోనాలు పండగ. ఆషాడం మాసం వస్తుందంటే చాలు తెలంగాణ రాష్ట్రంలో బోనాల సందడి మొదలవుతుంది. వర్షాకాలం ప్రారంభంలో ఎటువంటి సీజనల్ వ్యాధులు రాకుండా.. ప్రజలు సుఖ శాంతులతో జీవించాలంటూ అమ్మవారిని వేడుకుంటూ బోనం సమర్పించే పండగ. గోల్కొండ కోటలో అమ్మవారికి బోనాలు సమర్పించడంతో మొదలయ్యే ఈ వేడుకలు ఆషాడం మాసంలోని ఆదివారం అంగరంరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ వేడుకల కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు మొదలు పెట్టింది. మరికొన్ని […]Read More
దివ్వెల మాధురి గారి పెద్ద కుమార్తె వాణి గారి ఫంక్షన్ హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. MLC దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట ఈ వేడుకలో సందడి చేశారు. భారీ స్టేజ్, అద్భుతమైన డెకరేషన్స్, అతిథుల సమక్షంలో జరిగిన ఈ వేడుక శ్రీకాకుళం హైదరాబాద్ ప్రముఖులతో సందడిగా సాగింది. దివ్వెల మాధురి పెద్ద కుమార్తె వాణి ఫంక్షన్ హైదరాబాదులో అట్టహాసంగా జరిగింది. ఆదివారం జరిగిన ఈ ఫంక్షన్ లో MLC దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి […]Read More
వాయువ్య ఉత్తరప్రదేశ్ దాని పరిసరాల నుంచి మధ్యప్రదేశ్, దక్షిణ ఛత్తీస్ఘడ్, మధ్య ఒడిస్సా మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్రమట్టం నుంచి 0.9 కి మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. ద్రోణి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మళ్లీ పుంజుకుంటున్నాయి. సుమారు 15 డిగ్రీల ఉత్తర అక్షాంశం ప్రాంతంలో సగటు సముద్రమట్టం నుంచి 3.1 నుంచి 4.5 కి.మీ ఎత్తులో గాలి విచ్ఛిత్తిగా మరొక ద్రోణి కొనసాగుతుంది. వీటి ప్రభావంతో తెలంగాణలో పశ్చిమ, వాయువ్య దిశగా […]Read More
పెరుగు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. కానీ కొన్ని సమస్యలు ఉన్న వారు మాత్రం పెరుగు తినకుండా ఉండడం మంచిదని నిపుణుల సూచిస్తున్నారు. ఏ సందర్భాలలో పెరుగు తినకుండా ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం. భారతీయ ఆహారంలో పెరుగు ఒక ముఖ్యమైన భాగం. ఇది రుచికరంగా ఉండడం మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరం. ఇందులోని ప్రోటీన్, కాల్షియం తో పాటు గట్ కి అవసరమయ్యే మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుంది. అయితే కొన్ని ఆరోగ్య సమస్యల ఉన్న […]Read More
‘విరూపాక్ష’ ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ దండు త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తాజాగా కార్తీక్.. హర్షిత అనే అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కార్తీక్ ప్రస్తుతం నాగచైతన్యతో ఓ మూవీ చేస్తున్నాడు. డైరెక్టర్ కార్తీక్ దండు (Director Karthik Dandu) త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. తాజాగా తన ప్రేయసి హర్షితను నిశ్చితార్థం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఎంగేజ్మెంట్ (Engagement) వేడుక ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ […]Read More
విశాఖలో తాను భూ కబ్జా చేసినట్లు వైఎస్ జగన్ నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని నారా లోకేష్ సవాల్ చేశారు. ఒక్క రూపాయికి ఎకరం భూమి కట్టబెట్టినట్లు నిరూపించాలని, ఒకవేళ ఆ ఆరోపణలు అబద్ధమని తేలితే యువతకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖలో తాను భూ కబ్జా చేసినట్లు వైఎస్ జగన్ నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని నారా లోకేష్ సవాల్ చేశారు. ఒక్క రూపాయికి ఎకరం భూమి కట్టబెట్టినట్లు నిరూపించాలని, […]Read More