పానీపూరి అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్. దీని క్రంచీ రుచికి విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ మంది పానీపూరీ తింటారో మీకు తెలుసా..? ఇప్పుడు తెలుసుకుందాం పదండి. పానీపూరి అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ ఇష్టమైన స్నాక్. స్ట్రీట్ ఫుడ్ లో ఇది ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. పూరీ లోపల మసాలా, బఠాణీ, తీపి చట్నీ, పులుసు […]Read More
మండుతున్న ఎండల వేళ ఇండియన్ ప్రీమియర్ లీగ్… క్రికెట్ లవర్స్కు మంచి కిక్ ఇస్తోన్న విషయం తెలిసిందే. సాయంకాలం వేళ మ్యాచ్లు చూసేందుకు స్టేడియాలకు అభిమానులు పోటెత్తుతున్నారు. ఇక ఈ సీజన్లో పరుగుల వరద పారుతుంది. అన్ని టీమ్స్ చెలరేగిపోతున్నాయి. ముఖ్యంగా సన్ రైజర్స్ దుమ్మురేపుతోంది. మొన్న సండే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు.. రాజస్థాన్ రాయల్స్పై 286 పరుగు చేసి.. ఐపీఎల్లో రెండో అత్యధిక స్కోర్ను నమోదు చేసింది. మొదటి అత్యధిక స్కోర్ రికార్డు […]Read More
బెంగుళూరులో ఓ వ్యక్తి రూ.50 కోట్లు పెట్టి ఓ అరుదైన కుక్కపిల్లను కొన్నారు. అమెరికాలో పెరిగిన 8 నెలల వోల్ఫ్డాగ్ను సతీష్ 5.7 మిలియన్ల డాలర్లు పెట్టి కొన్నాడు. 75 కిలోల ఉన్న ఇది 3 కిలోల పచ్చి మాంసం తింటుంది. ఇండియాలో ఈ బ్రీడ్ కుక్కపిల్ల మొదటిది ఇదే.Read More
ప్రముఖ బిగెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 18వ సీజన్ విజేతగా నటుడు కరణ్ వీర్ మెహ్రా నిలిచారు. హోస్ట్ సల్మాన్ ఖాన్ తన చేతిని పైకెత్తి కరణ్ పేరును ప్రకటించారు. 46 ఏళ్ల కరణ్ వీర్ మెహ్రా ఈ షోలో విజేతగా నిలిచి రూ. 50 కోట్ల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. ప్రముఖ బిగెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 18వ సీజన్ విజేతగా నటుడు కరణ్ వీర్ మెహ్రా నిలిచారు. హోస్ట్ సల్మాన్ ఖాన్ […]Read More
సైలెంట్గా నిలబడి కోట్లు కొట్టేసింది ఓ కోడి. భీమవరంలో జరిగిన కోళ్ళ పందాల్లో ఓ కోడి అస్సలేమీ పోరాడకుండానే తన యజమానికి కాసుల వర్షం కురిపించింది.గిరిలో మిగతా కోళ్ళు కొట్టుకుంటుంటే చోద్యం చూస్తూ నిలబడి..చివరికి విజేతగా నిలిచి.. 1.25 కోట్లు ప్రైజ్ సాధించింది. సంక్రాంతికి ఆంధ్రాలో జరిగే కోడి పందాలు ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. జూదమని తెలిసినా అందరూ ఆడుతుంటారు. దీని కోసం ఏడాదంతా ఎదురు చూస్తున్నారు. తమ కోళ్లను పందేల కోసం ప్రత్యేకంగా తయారు […]Read More
హైదరాబాద్లోని నుమాయిష్ ఎగ్జిబిషన్లో పెను ప్రమాదం తప్పింది. గురువారం సాయంత్రం ఓ అమ్యూజ్మెంట్ రైడ్లో పర్యాటకులు తలకిందులుగా ఇరుక్కుపోయారు. సుమారు 25 నిమిషాల పాటు అలాగే ఉండడంతో ప్రజలు భయందోళనకు గురయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. హైదరాబాద్లోని నుమాయిష్ ఎగ్జిబిషన్లో పెను ప్రమాదం తప్పింది. గురువారం సాయంత్రం ఓ అమ్యూజ్మెంట్ రైడ్లో పర్యాటకులు తలకిందులుగా ఇరుక్కుపోయారు. సుమారు 25 నిమిషాల పాటు అలాగే ఉండడంతో ప్రజలు భయందోళనకు గురయ్యారు. ఈ వీడియో […]Read More
సైఫ్ అలీ ఖాన్ దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు ఇంట్లోకి చొరబడి దాడి చేసే ముందు సైఫ్ అలీ ఖాన్ ను రూ.కోటి డిమాండ్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీనికి ఒప్పుకోకపోవడంతో అగంతకుడు దాడి చేసినట్లు గుర్తించారు. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడి కేవలం దొంగతనం నేపథ్యంలోనే జరిగిందని, సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఆ నిందితుడిని […]Read More
డాకు మహారాజ్ సినిమాపై మిక్సుడ్ టాక్ తో స్పందిస్తున్నారు ఫ్యాన్ప్. చాలావరకు సినిమా బాగుందనే అంటున్నారు. కథగా పెద్దగా చెప్పుకోడానికి ఏమీ లేదని.. అంతా ఊహించేలానే ఉందంటున్నారు. ఊగిపోయేలా ఎలివేషన్లు, భారీ యాక్షన్ సీన్లు ఉన్నాయని ట్వీట్లు చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన మూవీ డాకు మహారాజ్. సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య జనవరి 12వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఇప్పటికే యూఎస్ లో ప్రిమియర్స్ షోస్ పడటంతో […]Read More
గేమ్ ఛేంజర్ పైరసీ హెచ్ డీ ప్రింట్ ఆన్ లైన్ లోకి వచ్చింది. ఈ సినిమా ఇప్పుడు విస్తృతంగా సర్క్యులేట్ అవుతోంది. ఆ ప్రింట్ సంక్రాంతికి ఊరెళ్తున్న వారికోసం బస్సుల్లో టెలికాస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీ మిక్సుడ్ టాక్ తో దూసుకుపోతుంది. శంకర్ ఇండియన్ 2 ప్లాప్ కావడంతో ఈ […]Read More
రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీ మిక్సుడ్ టాక్ ను సంపాదించుకుంది. తొలిరోజు ఇండియాలో ఈ మూవీ రూ. 47 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాపై ఉన్న అంచనాలకు ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్స్ చాలా తక్కువేనని చెప్పాలి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ గేమ్ ఛేంజర్. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. సంక్రాంతి కానుకాగా […]Read More