మనలో చాలా మంది భోజనం తర్వాత పది నిమిషాలు కూర్చోవాలని అనుకుంటాం. కొందరు వెంటనే పడుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. అలసట తగ్గుతుంది అనుకున్నా.. దీని వల్ల శరీరానికి చాలా నష్టాలు జరుగుతాయి. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎక్కువగా కార్బోహైడ్రేట్లు ఉన్న అన్నం లేక పిండి పదార్థాలు తిన్న తర్వాత కదలకుండా కూర్చుంటే.. రక్తంలో గ్లూకోజ్ స్థాయి చాలా పెరుగుతుంది. ఇది అలాగే ఉంటే టైప్ […]Read More
Bitter Gourd : వామ్మో..ఇంత చేదు మాకొద్దని పారిపోతున్నారా..? కాకరకాయ లాభాలు తెలిస్తే..
కూరగాయలన్నింటిలో కాకరకాయ అంటే చాలా మంది దూరం పెడుతుంటారు. అంత చేదు మాకొద్దు బాబోయ్ అంటూ పారిపోతుంటారు. కానీ, ఇందులోని చేదు ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలిస్తే మాత్రం ఇకపై తినకుండా ఉండలేరు. ఈ చేదు కూరగాయలో అనేక పోషకాలు నిండివున్నాయి. కాకరకాయలోని గుణాలు అనేక ఆరోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడుతాయని నిపుణులు చెబుతున్నారు. చేదు కాకరకాయ తినటం వల్ల కలిగే కొన్ని ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకుందాం… షుగర్ కంట్రోల్ అవ్వాలనుకునే డయాబెటిస్ బాధితులకు […]Read More
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) మేష రాశి వారు ఈరోజు ఆలోచనాత్మకంగా ముందుకు సాగాలి. మీరు కొందరు ప్రభావవంతమైన వ్యక్తులను కలుస్తారు. మీ సౌకర్యం కోసం మీరు కొన్ని వస్తువులను కూడా కొనుగోలు చేయొచ్చు. కుటుంబసభ్యుడు మిమ్మల్ని ఆశ్చర్యపరచొచ్చు. మీరు హృదయపూర్వకంగా ప్రజల గురించి మంచిగా ఆలోచిస్తారు. కానీ ప్రజలు దానిని మీ స్వార్థంగా పరిగణించొచ్చు. ఈరోజు మీ సన్నిహితులతో మీ సాన్నిహిత్యం పెరుగుతుంది. మీరు అందరితోనూ స్నేహపూర్వకంగా ప్రవర్తించాల్సి ఉంటుంది. లేకపోతే మీరు […]Read More
హిందూ మతంలో మంగళవారం సంకటమోచన హనుమంతుడికి అంకితం చేయబడింది. హనుమంతుడిని పూజించడం వల్ల జీవితంలో ఆనందం, శాంతి, ఆరోగ్యం, ప్రయోజనాలు లభిస్తాయని ఆధ్యాత్మిక నమ్మకం ఉంది. మీరు కూడా హనుమంతుడి ఆశీర్వాదం పొందాలనుకుంటే మంగళవారం రోజున హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం హిందూ మతంలో మంగళవారం సంకటమోచన హనుమంతుడికి అంకితం చేయబడినదిగా పరిగణించబడుతుంది. మత విశ్వాసాల ప్రకారం హనుమంతుడిని పూజించడం వల్ల జీవితంలో ఆనందం, శాంతి, ఆరోగ్యం , ప్రయోజనాలు […]Read More
కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం తొండూరు మండలం గూడూరు గ్రామంలో ఓ రైతు పొలంలో అరుదైన జంబో పుట్టగొడుగు బయటపడింది. ఈ పుట్టగొడుగు ఏకంగా 1.3 కేజీల బరువు తూగుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సాధారణ పుట్టగొడుగులకు భిన్నంగా, ఇది భారీ ఆకారంలో ఉంది. వెజిటేబుల్ ప్రియులకు నాన్ వెజ్ రుచిని ఇచ్చే వెజిటేబుల్ వంటకాలలో అందరికీ ముందుగా గుర్తొచ్చేది పుట్టగొడుగులు.. నాన్ వెజ్ ప్రియులు చికెన్, మటన్, ఫిష్ ఎంత ఇష్టంగా తింటారో వెజిటేబుల్ ప్రియులు పుట్టగొడుగులను […]Read More
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి జాతీయ మీడియాలో చేసిన చిట్చాట్లో కేసీఆర్ కుటుంబంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఉన్నంత కాలం కేసీఆర్ కుటుంబ సభ్యులకు కాంగ్రెస్లోకి ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ కుటుంబమే ప్రధాన శత్రువులని ఆయన విమర్శించారు. ఇవాళ కాళేశ్వరంపై కేసీఆర్ తన అభిప్రాయాన్ని చెప్పారని..తాను కూడా రెండు రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి కాళేశ్వరంపై అన్ని అంశాలను ప్రజలకు వివరిస్తానని సీఎం రేవంత్ అన్నారు. సీఎం […]Read More
సాధారణంగా పల్లెల్లో బడి ఈడు పిల్లలను చేర్పించేందుకు ప్రభుత్వ టీచర్లు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తుంటారు. కానీ ఈసారి బడిబాట కార్యక్రమంలో అతిథిగా ప్రజాప్రతినిధి పాల్గొన్నారు. ఆయన రాకతో చిన్నారులంతా బడిబాట పట్టారు. ఆయన ఉపాధ్యాయుడిగా మారి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. విద్యార్థులు లేక మూతపడ్డ స్కూళ్లను తెరిపించారు. సాధారణంగా పల్లెల్లో బడి ఈడు పిల్లలను చేర్పించేందుకు ప్రభుత్వ టీచర్లు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తుంటారు. కానీ ఈసారి బడిబాట కార్యక్రమంలో అతిథిగా ప్రజాప్రతినిధి పాల్గొన్నారు. ఆయన రాకతో చిన్నారులంతా […]Read More
ఉత్కంఠకు తెర.. కాళేశ్వరంపై కేసీఆర్ విచారణ పూర్తి.. కేసీఆర్ను కమిషన్ అడిగిన ప్రశ్నలు
కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ప్రాజెక్ట్ అలైన్మెంట్ మార్పు, NDSA రిపోర్ట్, మేడిగడ్డ కుంగుబాటు, నిధుల ఖర్చుపై కేసీఆర్ను కాళేశ్వరం కమిషన్ ప్రశ్ని్ంచింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందుకు బీఆర్ఎస్ అధినేత రావడం ఒక్కరోజు హడావుడి కాదిది. గులాబీ దళపతికి నోటీసులు అందిన దగ్గర నుంచి ఇదే చర్చ.. ఇదే రచ్చ..! ఆయనొస్తారా? రారా..? వస్తే ఏంటి? రాకపోతే ఏంటి? కొన్నాళ్లుగా తెలుగు రాజకీయాల్లో ఇదే దుమారం నడుస్తోంది. వీటన్నింటికీ […]Read More
ఫార్ములా-ఈ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు మరోసారి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. సోమవారం ఉదయం10 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్, ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద కుమార్, ఏ3గా ఉన్న హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ గతంలో ఒకసారి విచారించింది. ఫార్ములా-ఈ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు మరోసారి ఏసీబీ నోటీసులు […]Read More
పచ్చదనం, పరిశుభ్రతతోనే ఆరోగ్యమైన జీవనాన్ని సాగించవచ్చు. లేకపోతే అనారోగ్యం మారిన పడడం ఖాయం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంపై ప్రభుత్వం ఎన్నో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం నింపేందుకు ఎమ్మెల్యే పారిశుద్ధ్య కార్మికుడి అవతారమెత్తారు. ఆయన ఇంకేం చేశారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..! నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి జిల్లా వాణిజ్య కేంద్రంగా పేరు ఉంది. రైస్ ఇండస్ట్రీస్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న మిర్యాలగూడ పట్టణంలో ఆసియా ఖండంలోనే అత్యధికంగా […]Read More